డి.వి.వి.ఎస్.వర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డి.వి.వి.ఎస్.వర్మ

డి వి వి ఎస్ వర్మ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లోక్ సత్తా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.లోక్ సత్తా ఉద్యమం మొదలు నుంచీ వీరు చురుకుగా పాల్గొన్నారు.వీరు ప్రముఖ పేపరు కాలమిస్టు.

రాజకీయ జీవితం[మార్చు]

డి.వి.వి.ఎస్.వర్మ రెండు దశాబ్దాలకు పైగా కమ్యూనిస్టు ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో అట్టడుగుస్థాయినుండి పనిచేశారు. 90 ల మధ్యలో సిపిఐ నుండి వచ్చేసిన తర్వాత, వర్మ ప్రాథమిక విద్య, పరిశుభ్రత వంటి సమస్యలను గూర్చి పనిచేసారు ఈ ప్రక్రియలో లోక్ సత్తా ఉద్యమంలో చేరారు.

సంపాదకులు[మార్చు]

వీరు జాతీయస్ఫూర్తి అనే పత్రికకు ప్రధాన సంపాదకులు. లోక్‌సత్తా టైమ్స్ అనే పత్రికకు కూడా వీరు సంపాదకులు.

లోక్ సత్తా పార్టీ[మార్చు]

డి.వి.వి.ఎస్. వర్మ 2006 లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక అయ్యారు .

ప్రస్తుతం, డి.వి.వి.ఎస్. వర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోక్సత్తా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు