దర్శన్ కుమార్ (రాజకీయ నాయకుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దర్శన్ కుమార్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు సి.హెచ్. లాల్ సింగ్
నియోజకవర్గం బసోహ్లి

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ బీజేపీ
వృత్తి రాజకీయ నాయకుడు

దర్శన్ కుమార్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బసోహ్లి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

దర్శన్ కుమార్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బసోహ్లి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సి.హెచ్. లాల్ సింగ్ పై 16034 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. సతీష్ కుమార్ శర్మకు 31874 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సి.హెచ్. లాల్ సింగ్ కి 15840 ఓట్లు వచ్చాయి.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
  3. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Basohli". Retrieved 21 October 2024.
  4. "Basohli Assembly Election Results 2024: BJP's Darshan Kumar defeats INC's Ch. Lal Singh with 16034 votes". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-08.