దేవరశిల కథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డాక్టర్ వేంపల్లి గంగాధర్ సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత. ఈయన కడప జిల్లాకు చెందిన కథకుడు. రాష్టపతి భవన్ 'ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం' కు ఎంపికయిన మొదటి భారతీయ సాహిత్యవేత్త . రాష్టపతి భవన్ లో 2014 సెప్టెంబరు 8 వ తేది నుంచి 26 వరకు విశిష్ట అతిధిగా వీరు విడిది చేశారు. వీరి కథా సంకలనం 'దేవరశిల'. ఇందులో 12 కథలు ఉన్నాయి.అవి ;

  • తూరుపు కొమ్మలు
  • నేల దిగని ఊడ
  • నెత్తుటి మాన్యం
  • వానరాయుడి పాట
  • కొయ్య బొమ్మలు
  • అంజన సిద్ధుడు
  • ముడుపు కొయ్య
  • కొలిమ్మాను
  • వెనుకటి కాలం కాదు
  • నీడలు
  • ఊరిని మర్సి పొగాకు రబ్బీ
  • పొద్దు పుట్టింది