పసుపు కుంకుమ (2000 సినిమా)
స్వరూపం
| పసుపు కుంకుమ (2000 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎం.రఘుపతి రెడ్డి |
|---|---|
| తారాగణం | ఆమని |
| నిర్మాణ సంస్థ | శ్రీ వెన్నెల క్రియెషన్స్ |
| భాష | తెలుగు |
పసుపు కుంకుమ 2000 మే 5 న విడుదలైన తెలుగు సినిమా. సిరివెన్నెల క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను ముద్దసాని రఘుపతి రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. పానుగొటి శ్రీనివాసరావు సమర్పించిన ఈ సినిమాలో సిజ్జు, జాకీ లు ప్రధాన తారాగణంగా నటించగా, ఎం.ఎస్.బాబు సంగీతాన్నందంచాడు.[1]
తారాగణం
[మార్చు]- సిజ్జు
- జాకీ
- అంజనీ థక్కర్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ముద్దసాని రఘుపతి రెడ్డి
- సంగీతం: ఎం.ఎస్.బాబు
- సమర్పణ: పొనుగోటి శ్రీనివాసరావు
- నిర్మాత: ముద్దసాని రఘుపతి రెడ్డి
- నిర్మాణ సంస్థ:సిరివెన్నెల క్రియేషన్స్
- విడుదల:05:05:2020.
మూలాలు
[మార్చు]- ↑ "Pasupu Kumkuma (2000)". Indiancine.ma. Retrieved 2021-05-27.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |