Jump to content

పసుపు కుంకుమ (2000 సినిమా)

వికీపీడియా నుండి
పసుపు కుంకుమ
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.రఘుపతి రెడ్డి
తారాగణం ఆమని
నిర్మాణ సంస్థ శ్రీ వెన్నెల క్రియెషన్స్
భాష తెలుగు

పసుపు కుంకుమ 2000 మే 5 న విడుదలైన తెలుగు సినిమా. సిరివెన్నెల క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను ముద్దసాని రఘుపతి రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. పానుగొటి శ్రీనివాసరావు సమర్పించిన ఈ సినిమాలో సిజ్జు, జాకీ లు ప్రధాన తారాగణంగా నటించగా, ఎం.ఎస్.బాబు సంగీతాన్నందంచాడు.[1]

తారాగణం

[మార్చు]
  • సిజ్జు
  • జాకీ
  • అంజనీ థక్కర్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ముద్దసాని రఘుపతి రెడ్డి
  • సంగీతం: ఎం.ఎస్.బాబు
  • సమర్పణ: పొనుగోటి శ్రీనివాసరావు
  • నిర్మాత: ముద్దసాని రఘుపతి రెడ్డి
  • నిర్మాణ సంస్థ:సిరివెన్నెల క్రియేషన్స్
  • విడుదల:05:05:2020.

మూలాలు

[మార్చు]
  1. "Pasupu Kumkuma (2000)". Indiancine.ma. Retrieved 2021-05-27.