మట్టపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[బొమ్మ:mattapalli temple.jpg|thumb|250px|మట్టపల్లి నరసింహస్వామి దేవాలయం]]
[[బొమ్మ:mattapalli temple.jpg|thumb|250px|మట్టపల్లి నరసింహస్వామి దేవాలయం]]
{{Infobox Settlement/sandbox|
{{Infobox Settlement/sandbox|
‎|name =
‎|name = మట్టపల్లి
|native_name =
|native_name =
|nickname =
|nickname =

12:17, 19 ఏప్రిల్ 2014 నాటి కూర్పు

మట్టపల్లి నరసింహస్వామి దేవాలయం
మట్టపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నల్గొండ జిల్లా
మండలం మట్టంపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మట్టపల్లి, నల్గొండ జిల్లా, మట్టంపల్లి మండలానికి చెందిన గ్రామము.

 మట్టపల్లి గ్రామంలో శ్రీ నరసింహస్వామి, రాజ్యలక్ష్మీ సమేతంగా కొలువు
 దీరాడు. ఒక విశిష్టమైన విధివిధానంతో అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలో,
 భరద్వాజ మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఇక్కడ తపస్సు చేశాడని, 
 స్వామివారి దర్శనం పొందాడని, స్థలపురాణం తెలియజేస్తున్నాది. నదీ
 తీరాన వెలసిన ఈ దివ్యధామంలోని స్వామివారి దర్శనం, సర్వమంగళ 
 కరంగా భక్తులు  భావిస్తారు.  [1] 

మట్టపల్లి వారధి

 * కృష్ణా నది మీద గుంటూరు,నల్గొండ జిల్లాలను కలుపుతూ 50 కోట్ల రూపాయల వ్యయమయ్యే వంతెన  
    మంజూరు అయ్యింది. 
 



  [1]  ఈనాడు జిల్లా ఎడిషన్ , 29 అక్టోబరు 2013,