రాయపట్నం (ధర్మపురి): కూర్పుల మధ్య తేడాలు
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
మా ఊరిలో ఇప్పటీకి ఏ కొట్ళాటలు లేవు ఏ మత భేదాలు లేవు ఒకరికి ఒకరు కలసి మెలసి ఉంటారు. మా ఊరిలో దాదాపు 1000 కుటుంబాలు కలవు. |
మా ఊరిలో ఇప్పటీకి ఏ కొట్ళాటలు లేవు ఏ మత భేదాలు లేవు ఒకరికి ఒకరు కలసి మెలసి ఉంటారు. మా ఊరిలో దాదాపు 1000 కుటుంబాలు కలవు. |
||
మా ఊరిలో అ{{Infobox Settlement/sandbox| |
మా ఊరిలో అ{{Infobox Settlement/sandbox| |
||
|name = |
|name = రాయపట్నం |
||
|native_name = |
|native_name = |
||
|nickname = |
|nickname = |
02:29, 20 ఏప్రిల్ 2014 నాటి కూర్పు
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
రాయపట్నం, కరీంనగర్ జిల్లా, ధర్మపురి మండలానికి చెందిన గ్రామము. రాయపట్న చిన్న గ్రామం.
ఇక్కడ గోదావరి వంతెన కలదు ఇది ప్రసిద్ది గాంచిన ఊరు కాక పోయిన మా ఊరికి మాత్రం మంచి ప్రాధాన్యత కలదు . మా ఊరిలో ఇప్పటీకి ఏ కొట్ళాటలు లేవు ఏ మత భేదాలు లేవు ఒకరికి ఒకరు కలసి మెలసి ఉంటారు. మా ఊరిలో దాదాపు 1000 కుటుంబాలు కలవు. మా ఊరిలో అ
రాయపట్నం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కరీంనగర్ జిల్లా |
మండలం | ధర్మపురి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
వినీతి అస్సలు లేదు ఇక రాజకీయాలు లేవు. రాజకీయాలను అంత పెద్దగా పట్టించుకోరు. ఒకసారి మన ఊరిలో రాజకీయాలు వద్దంటు మన ఊరి సర్పంచిని మనమే ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ఒక మంచి మనిషిని {పాయిల.రామ్ శంకర్ }చర్పంచిగా ఎన్నుకున్నారు. ఏ రాజకీయనాయకులు ఓటు వేయమని మా ఊరికి వచ్చినా మా ఊరి పెద్దలందరు కలసి ఒక నిర్నాయానికి వచ్చాకే ఓటు వేస్తారు. ఇలా ప్రతి విషయంలో దేనికైయిన సరే అందరు కలసి కట్టుగా
ఉంటారు. ఒకరిగురించి పదిమంది బాధ పడవద్దు. పదిమంది గురించి ఒక్కరు బాధపడ్డపరవలేదు అంటారు. మా ఊ రి ప్రజల వ్యవసాయం మా ఊరి జీవనోపాది. మా ఊరికి కేవలం ఎనిమిది కిలో మీటర్ల దురంలో ధర్మపురి నరసింహ స్వామి పుణ్యక్షేత్రం కలదు. మాఊరి నుండి గోదావరి వంతెన మీదుగా వెలితే రెండు కిలో మీటర్ల దూరంలో [గూడెం]సత్యనారాయన స్వామి దేవస్థానం కలదు. సత్యనారాయన వ్రతం చేసిన వారికి సంతానం కలుగుతుందని భక్తుల నంమ్మకము. దాదాపు కొన్ని వందల మంది ధర్మపురి దేవస్థానం కాని. లేదా సత్యనారాయన దేవస్థానం కాని. దర్శనం చేసుకోవాలని మా ఊరి మీదుగా వెళ్ళే వాల్లు మా ఊరిలో దిగి గోదావరిలో స్నానం చేసి వెలుతుంటారు. పవిత్రమైయిన గోదావరిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. దానాలు ధర్మాలు చేయకపోయిన ధర్మపురి నరసింహా స్వామిని దర్శనం చేసుకోవాలని ఒక సామెత.