చిట్కా వైద్యాలు: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 56: | పంక్తి 56: | ||
===[[దగ్గు]]=== |
===[[దగ్గు]]=== |
||
===[[కోరింత దగ్గు ]]=== |
===[[కోరింత దగ్గు ]]=== |
||
===[[నోటి దుర్వాసన]]=== |
===[[నోటి దుర్వాసన]]=== |
11:27, 3 ఫిబ్రవరి 2011 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పల్లెటూళ్లలో మరియు మారుమూల ప్రాంతాలలో ప్రజలు తమకు వచ్చిన జబ్బులను తమకు అందుబాటులో ఉన్న వాటితో నయం చేసుకొనే గృహవైద్యమే చిట్కావైద్యం. పురాతన కాలం నుంచి కొన్ని రుగ్మతలకు నాయనమ్మ అమ్మమ్మలు ఇంట్లో లభ్యమయ్యే పదార్ధాలతోనో పెరటిలో దొరికే ఆకులతోనో చికిత్స చేసి స్వస్థత కలిగించడం అందరికి తెలిసినదే. నాగరికత పెరిగే కొలది ఇంటి వైద్యం విలువ కోల్పోయింది. చాలా జబ్బులకు ఇంట్లో తేలిగ్గా లభించే పదార్ధాలు వాడితే స్వస్థత చేకూరుతుంది. ఇంటివైద్యం రోగాలు ప్రారంభదశలో వున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. రోగం తీవ్రత పెరిగితే తప్పని సరిగా డాక్టర్ని సంప్రదించాలి.
ఇంటి వైద్యం ద్వారా తగ్గించగలిగే జబ్బులుః
జలుబు చేస్తే
- వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని రాత్రి త్రాగితే తెల్లారేసరికల్లా జలుబు పోవును.
- పొద్దున్నే వేడి పాలలో, మిరియాల పొడి (వీలుంటే శోంఠి ) వేసుకోని కలిపి వేడివేడిగా త్రాగండి
- ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాచుకొని అందులో పసుపు వేసుకొని చెమటలు పట్టె దాకా ఆవిరి పడితె చాలా తేడా కనిపిస్తుంది. దానిలో కాస్త అమృతాంజనం వేస్తే ఇంకా ప్రభావం కనిపిస్తుంది.
- అరవై మిల్లీ లీటర్ల వోడ్కా రాత్రి తాగితే తెల్లారేసరికి జలుబు ఉష్ కాకి. (పిల్లల కైతే సగం డోస్)
- తులసి, అల్లపు ముక్కల రసం తేనెతో కలిపి మూడు పూటలా సేవిస్తే జలుబు తగ్గుతుంది.
- శొంఠి, మిరియాలు, తులసి ఆకులు సమభాగంగా తీసుకుని కషాయం కాచాలి. దానికి చక్కెర చేర్చి, వేడిగా తాగితే పడిశం తగ్గుతుంది.
- ఇరవై గ్రాముల దాల్చినచెక్క పొడి, చిటికెడు మిరియాల పొడి ఒక గ్లాసు నీటితో మరిగించి, వడగట్టి, ఒక చెంచా తేనె కలిపి వేడిగా తాగాలి.
- ఒక గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, రెండు చెంచాల తేనె కలిపి, రోజు పరగడుపున తాగితే నిమ్మలోని 'సి' విటమిన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి తొందరగా జలుబు తగ్గేలా చేస్తుంది.
- నాలుగు తులసి ఆకుల రసమ్ తాగాలి.
జ్వరం వస్తే
header 1 | header 2 | header 3 |
---|---|---|
row 1, cell 1 | row 1, cell 2
|
row 1, cell 3 |
row 2, cell 1 | row 2, cell 2 | row 2, cell 3 |
కడుపునొప్పి
ఎండు మిరపకాయల గింజలు కొన్ని పావు గ్లాసు నీళ్ళల్లో వేసి కొంచెం ఉప్పు కలిపి తాగితే కడుపు నొప్పి మాయం.
విరోచనాలు
ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా చక్కెర, ఒక చిటికెడు ఉప్పు వేసి, బాగా కలియబెట్టి త్రాగవలెను.
గొంతునొప్పి
దగ్గు
కోరింత దగ్గు
నోటి దుర్వాసన
నీళ్లు ఎక్కువగా త్రాగాలి భోజనం అయిన వెంటనే సోపు గింజలు తినాలి
చెవిలో ఏదైనా గుచ్చుకొంటేః
చెవి మార్గంలో ఇన్ఫెక్షన్
వచ్చినప్పుడు చెవిలో నీరు పోకుండా చూసుకోవాలి. వీలైనంత త్వరగా డాక్టర్ వద్దకు వెళ్ళాలి
మధుమేహము,నివారణ
మొటిమలు
సెగగడ్డలు
గ్యాస్ ట్రబుల్
గ్లాసు మజ్జిగ లొ ఒక స్పూను నల్లఉప్పు కలుపుకొని తాగవలెను.
పచ్చకామెర్లు
మధుమేహం లేదా చక్కెర వ్యాధి
వేప ఆకులను తిన వలెను.