ఎన్ రంగస్వామి

వికీపీడియా నుండి
10:18, 10 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

ఎన్ రంగస్వామి (జననం 1950 ఆగస్టు 4) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రి. గతంలో 2001 నుంచి 2008 వరకు భారత జాతీయ కాంగ్రెస్ నుండి , ఆ తర్వాత 2011 నుంచి 2016 వరకు తన సొంత పార్టీ అయిన ఆల్ ఇండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ నుండి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. సొంత పార్టీని స్థాపించిన మూడు నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సాధించాడు.