తృణమూల్ కాంగ్రెస్

వికీపీడియా నుండి
13:45, 27 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (సంక్షిప్తంగా AITC, దీనిని తృణమూల్ కాంగ్రెస్ అని కూడా పిలుస్తారు, గతంలో పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్) భారతదేశంలోని ఒక రాజకీయ పార్టీ. ఈ పార్టీ 1998 లో స్థాపించబడింది. ఈ పార్టీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తున్నారు.