ద్రవిడ మున్నేట్ర కజగం

వికీపీడియా నుండి
12:11, 29 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

ద్రవిడ మున్నేట్ర కజగం ఒక భారతీయ రాజకీయ పార్టీ. ఈ పార్టీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో ఇంకా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో చురుకుగా ఉంది. ప్రస్తుతం తమిళనాడులో అధికార పార్టీ అయిన డిఎంకె భారతదేశంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగస్వామిగా ఉంది. ద్రావిడ పార్టీలలో ఒకటైన డిఎంకె పండితుడు అన్నాదురై, పెరియార్ల సామాజిక-ప్రజాస్వామ్య దృక్పధం సామాజిక న్యాయ సూత్రాలపై ఆధారపడింది.