అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్‌సీ)

వికీపీడియా నుండి
14:43, 1 జూలై 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ (సంక్షిప్తంగా ఏఐఎన్ఆర్‌సీ , ఆంగ్లం: AINRC)[1] భారతదేశానికి చెందిన ఒక రాజకీయ పార్టీ. ప్రస్తుత పాండిచేరి ముఖ్యమంత్రి అయిన ఎన్ రంగస్వామి 2011 ఫిబ్రవరి 7 న ఈ పార్టీని స్థాపించాడు. 2011 లో, ఇది AIADMK తో ఒక కూటమిని ఏర్పాటు చేసి పుదుచ్చేరి అసెంబ్లీ అధికార భాద్యతలు చేపట్టింది. ప్రస్తుత శాసనసభలో దీనికి 14 మంది సభ్యులు ఉన్నారు. ఈ పార్టీ అభ్యర్థి రాధాకృష్ణన్ 2014 పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించాడు.

మూలాలు

  1. "Full Form of AINRC". FullForms (in ఇంగ్లీష్). Retrieved 2021-07-01.

బయటి లింకులు

[http://allindianrcongress.com/organization.htm| అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్]