Coordinates: 17°41′54″N 83°16′43″E / 17.69833°N 83.27861°E / 17.69833; 83.27861

మచిలీపట్నం పోర్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

17°41′54″N 83°16′43″E / 17.69833°N 83.27861°E / 17.69833; 83.27861

మచిలీపట్నం పోర్ట్
Location
Countryభారత దేశము
Locationమచిలీపట్నం, క్రిష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
Details
Owned byనవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్

మచిలీపట్నం పోర్ట్, బంగాళాఖాతం తీరంలోని ఒక ప్రతిపాదిత సముద్ర నౌకాశ్రయం. ఈ పోర్ట్ ప్రధాన కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం పట్టణంలో ఉంది. 2008లొ ఈ పోర్ట్ కి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునాది వేశాడు. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, ఈ పోర్ట్ ని 50-సంవత్సరాలు పాటు బిల్డ్ ఓన్ ఆపరేట్-ట్రాన్స్ఫర్ పద్ధతిలో నిర్మిస్తుంది.[1]

చరిత్ర[మార్చు]

యూరోపియన్లు 18 వ శతాబ్దంలొ ఈ పోర్టును ఒక వ్యాపార స్థావరంగా ఉపయొగించారు.[1][2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Naga Sridhar, G (9 November 2015). "A port all at sea". The Hindu Business Line. G NAGA SRIDHAR. Archived from the original on 11 డిసెంబరు 2015. Retrieved 11 December 2015.
  2. T. Appala Naidu (8 August 2015). "The rise and fall of Maesolia port". Machilipatnam. Retrieved 16 August 2015.