మడగాస్కర్‌లో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మడగాస్కర్‌లో హిందూమతం చరిత్ర 1870 లో భారతదేశంలోని సౌరాష్ట్ర ప్రాంతం నుండి గుజరాతీల రాకతో ప్రారంభమైంది. వీరు ప్రధానంగా ముస్లింలు (ఖోజాలు, ఇస్మాయిలీలు, దౌదీ బోహ్రాలు ). తక్కువ సంఖ్యలో హిందువులు ఉన్నారు . [1]

ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ 2006 ప్రకారం మడగాస్కర్‌లో కొద్దిపాటి సంఖ్యలో హిందువులు ఉన్నారు. [2] వారిలో చాలామంది, తరతరాలుగా దేశంలో నివసిస్తున్న వ్యాపారాల యజమానులు లేదా ఐటీ నిపుణులు. మెజారిటీ ప్రజలు హిందీ లేదా గుజరాతీ మాట్లాడతారు. అయితే కొన్ని ఇతర భారతీయ భాషలు కూడా మాట్లాడేవారు ఉన్నారు. ఈ రోజుల్లో ఫ్రెంచ్, ఇంగ్లీష్, గుజరాతీ, మలగసీతో సహా కనీసం మూడు భాషలను మాట్లాడుతున్నారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. NRI Archived 2012-02-06 at the Wayback Machine
  2. "International Religious Freedom Report 2006" at the U.S. Department of State