మధుసూదన్ రెగే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధుసూదన్ రెగే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మధుసూదన్ రామచంద్ర రెగే
పుట్టిన తేదీ(1924-03-18)1924 మార్చి 18
పన్వేల్, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ2013 డిసెంబరు 16(2013-12-16) (వయసు 89)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి offbreak
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 51)1949 జనవరి 27 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 1 39
చేసిన పరుగులు 15 2,348
బ్యాటింగు సగటు 7.50 37.26
100లు/50లు 0/0 6/12
అత్యధిక స్కోరు 15 164
వేసిన బంతులు 3,159
వికెట్లు 33
బౌలింగు సగటు 42.96
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 5/23
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 24/–
మూలం: CricketArchive, 2013 నవంబరు 30

మధుసూదన్ రామచంద్ర రేగే (1924 మార్చి 18 - 2013 డిసెంబరు 16) వెస్టిండీస్‌తో 1949లో ఒక టెస్ట్ మ్యాచ్‌ ఆడిన భారతీయ క్రికెటరు. [1]

అతను 1944-45 నుండి 1954-55 వరకు మహారాష్ట్ర తరపున ఆడాడు, 1951-52 నుండి 1954-55 వరకు జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 1953–54లో రంజీ ట్రోఫీలో గుజరాత్‌పై అతని అత్యధిక స్కోరు 164.[2]

1951–52లో MCC కి వ్యతిరేకంగా మహారాష్ట్ర తరపున, అతను బ్యాటింగ్ ప్రారంభించి జట్టు చేసిన మొత్తం స్కోరు 249 లో 133 పరుగులు చేశాడు. ఆ తర్వాత త్రోయింగ్‌ చేస్తున్నాడని ఆరోపించబడిన మొదటి భారతీయ ఆటగాడిగా నిలిచాడు.[3]

మూలాలు[మార్చు]

  1. "Former India batsman Madhusudan Rege dies aged 89".
  2. Maharashtra v Gujarat 1953-54
  3. Maharashtra v MCC 1951-52