మద్దకవారిపల్లి
మద్దకవారిపల్లి, అనంతపురం జిల్లా, ఓబులదేవరచెరువు మండలం లోని తంగేడుకుంట పంచాయితీకి చెందిన రెవెన్యూయేతర గ్రామం. [1]
ఈ గ్రామంలో ప్రజలు ఎక్కువ మందికి వ్యవసాయం జీవనాధారం.దక్షిణాన కర్ణాటక గ్రామాలైన గోర్తిపల్లి, దేవకుంట, వర్ణంపల్లి, జిల్లాలపల్లి, మోరెంపల్లి, బాగేపల్లి తాలూకా, చిక్కబాలాపూర్ డిటి ఉన్నాయి.
ఇది రాయలసీమ ప్రాంతానికి చెందినది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ అనంతపురం నుండి దక్షిణం వైపు 99 కిమీ దూరంలో ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి 441 కి.మీ. మద్దకావారిపల్లి పిన్ కోడ్ 515561 మరియు పోస్టల్ హెడ్ ఆఫీస్ ఓబుల దేవర చెరువు.
ఇప్పుడు ప్రస్తుత తరం వారు విద్యకు మరింత ప్రాముఖ్యత ఇస్తున్నారు. కరువు, ఆర్థిక సమస్యలను కూడా గ్రామ ప్రజలకు ఉన్నాయి. R D T విన్సెంట్ ఫెర్రర్ 2 పెద్ద నీటి ట్యాంకులను పునర్నిర్మించారు. నీటి ట్యాంక్ కూడా పునర్నిర్మించటానికి పెండింగ్లో ఉంది. ఇది అటవీప్రాంతానికి చాలా దగ్గరగా ఉంది. అడవి జంతువులకు తాగునీటికి ప్రధాన వనరు.
మూలాలు
[మార్చు]- ↑ "Maddakavaripalli Village". www.onefivenine.com. Retrieved 2025-09-05.