మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం
ఆంగ్లో-మైసూరు యుద్ధాలులో భాగము

యుద్ధ థియేటర్ మ్యాప్
తేదీ1789–1792
ప్రదేశంSouth India
ఫలితంTreaty of Seringapatam
రాజ్యసంబంధమైన
మార్పులు
మైసూరు తన ప్రతిపక్షులకు తన భూభాగంలో సగాన్ని ఇవ్వాల్సివచ్చింది
ప్రత్యర్థులు
మైసూరు సామ్రాజ్యం

Supported by

మూస:Country data Kingdom of the French
East India Company

Kingdom of Great Britain Great Britain
Maratha Empire
Hyderabad

 Travancore
సేనాపతులు, నాయకులు
Tipu Sultan
Sayed Sahib
Reza Sahib
Sipahdar Syad Hamid Sahib
Martab Khan Sahib
Buhadur Khan Sahib
Badr ul-Zaman Khan Sahib
Hussein Ali Khan Sahib
Sher Khan Sahib
Kamaluddin[1]
William Medows
Charles, Earl Cornwallis
Kingdom of Great Britain Captain Sir Richard Strachan
Parshuram Bhau
Hurry Punt
Teige Wunt
 Travancore Dharma Raja
మూస:Campaignbox Third Anglo-Mysore War

మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం (1789-92) దక్షిణ భారతదేశంలో మైసూరు సామ్రాజ్యానికీ, ఈస్టిండియా కంపెనీ-మిత్రరాజ్యాలైన హైదరాబాద్ నిజాం, మరాఠాలతో జరిగిన యుద్ధం. మొత్తం నాలుగు ఆంగ్లో మైసూరు యుద్ధాల్లో ఇది మూడవది.

నేపథ్యం[మార్చు]

మైసూరు రాజ్యపు పరిపాలకుడైన టిప్పు సుల్తాన్, అతనికి ముందు తండ్రి హైదర్ అలీ కాక బ్రిటీష్ సైన్యంతో దీనికి ముందు జరిగిన యుద్ధాలలో రెండుసార్లు తలపడ్డారు. మొదటి ఆంగ్లో-మైసూరు యుద్ధం 1760లో జరిగి స్పష్టమైన ఫలితాలు లేకుండానే ముగిసింది. ఐతే ఈ యుద్ధానంతరం సంధిలో భావి సంఘర్షణల్లో ఒకరికొకరు సహకరించుకోవాలని నిబంధించారు. మరాఠా సామ్రాజ్యంతో జరిగిన అనంతర యుద్ధాల్లో బ్రిటీష్ వారు మైసూరుకు సహకారం చేయకపోవడం, మైసూరు శత్రువులకు లాభం కలిగించేలా వ్యవహరించడం హైదర్ అలీకి బ్రిటీషర్లపై అయిష్టత ఏర్పడేందుకు కారణమయ్యింది. 1779లో ఫ్రెంచి-నియంత్రణలో ఉన్న మహె పోర్టు బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ తీసుకుంది. హైదర్ ఈ పోర్టు ద్వారానే సైనిక సంపత్తిని స్వీకరిస్తూండడంతో ఆయనకు ఇది అత్యంత కీలకమైనది. దీని కారణంగా రెండవ ఆంగ్లో-మైసూరు యుద్ధం ప్రారంభమైంది.

మూలాలు[మార్చు]

  1. http://books.google.com.pk/books?id=zp0FbTniNaYC&pg=PA22&dq=tipu's+navy&hl=en&sa=X&ei=3hU5T_q7DIml4gSt2KihCw&ved=0CDYQ6AEwAg#v=onepage&q=kamaluddin&f=false