Jump to content

యుద్‌వీర్ సేథి

వికీపీడియా నుండి
యుద్‌వీర్ సేథి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు రాజేష్ గుప్తా
నియోజకవర్గం జమ్ము తూర్పు

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ప్రియా సేథి
వృత్తి రాజకీయ నాయకుడు

యుద్‌వీర్ సేథి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జమ్ము తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

యుద్‌వీర్ సేథి 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జమ్ము తూర్పు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యోగేష్ సాహ్నీపై 18114 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. యుద్‌వీర్ సేథికు 42589 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి యోగేష్ సాహ్నీకి 24475 ఓట్లు వచ్చాయి.[2][3]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024". The Indian Express. 8 October 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  3. Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Jammu East". Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.