రఘురామ్ పిళ్లరిశెట్టి
Jump to navigation
Jump to search
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
డాక్టర్ రఘురామ్ ఆఫీసర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్లెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ (ఓబీఈ) | |
---|---|
జననం | గుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1966 సెప్టెంబరు 22
వృత్తి | వ్యవస్థాపకులు, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్[1] & డైరెక్టర్, కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్[2] |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | బ్రెస్ట్ క్యాన్సర్ అడ్వకేసీ, స్క్రీనింగ్, రొమ్ము శస్త్రచికిత్స |
తల్లిదండ్రులు | ప్రొఫెసర్ పి. వి. చలపతి రావు[3] డాక్టర్ ఉషాలక్ష్మి కుమారి |
డాక్టర్ రఘురామ్ రొమ్ము క్యాన్సర్ వైద్యులు. కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీసెస్ డైరెక్టర్. 2022 మార్చిలో బ్రిటీష్ ప్రభుత్వ రెండో అత్యున్నత పురస్కారం ఆఫీసర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్లెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ (ఓబీఈ) లభించింది.[4]
యూకేలో అత్యున్నత పురస్కారం నైట్ హుడ్. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారికి ఓబీఈ పురస్కారం అందజేస్తారు. భారత్లో రొమ్ము క్యాన్సర్ నివారణ, చికిత్స, అవగాహనలో డాక్టర్ రఘురామ్ అందిస్తున్న విశేష సేవలకుగాను ఇది వరించింది.
మూలాలు[మార్చు]
- ↑ "Ushalakshmi Breast Cancer Foundation". www.ubf.org.in. Archived from the original on 2022-05-04. Retrieved 2022-03-31.
- ↑ "KIMS-Ushalakshmi Center for Breast Diseases". www.breastcancerindia.org.
- ↑ "India's renowned surgeon Chalapathi Rao passes away". The Times of India (in ఇంగ్లీష్). November 23, 2020.
- ↑ "Dr Raghu Ram: బ్రిటిష్ పురస్కారం అందుకున్న డాక్టర్ రఘురాం". EENADU. Retrieved 2022-03-31.