వాడుకరి:Gkbadri

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Badri Gopi krishna (బద్రి గోపి కృష్ణ) is a famous Writer, Short Film Director, Short Film Actor, Lecturer. He is also a great Social Activist. He is coordinator for "Yvatharam" Youth welfare Society, located in Mancherial.

Badri Gopi Krishna
దస్త్రం:Bgk1.jpeg
జననం27 June 1984
Dandepally,Mancherial dist., Telangana, India
విద్యMSc (I.T.).,M.Com.,L.LB.,PGDCA., DCHE., DACAD
వృత్తిLecturer in Computers & Commerce, Short Film Director,Actor, Writer, Cartoonist, Youtuber
క్రియాశీల సంవత్సరాలు2002-present
1)Coordinator Yvatharam Society, 2) Vice President, Sri Sai chandra Society. 3) Director of Short films in Badris Creations
జీవిత భాగస్వామిVedaSriLaxmi
పిల్లలు1 Daughter (Malvika)
తల్లిదండ్రులుBadri Murali Badri RamaRani [1]
వెబ్‌సైటుgkbadri.weebly.com



బాల్యం మరియు విద్యాభ్యాసం[మార్చు]

గోపికృష్ణ 1984 july 27 న దండేపల్లి గ్రామము ఉమ్మది ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తునం మంచిర్యాల జిల్లా) లో శ్రీ బద్రి మురళి రమారాణి దంపతులకు జన్మించారు. విద్యాబ్యాసం పూర్తిగా దండేపల్లి, లక్షేట్టిపేట మరియు మంచిర్యాల లలో జరిగింది. గోపికృష్ణ నన్నగారైన మురళి గారు సొంతగా ప్రైవేట్ పాఠశాల "వివేకానంద విద్యాలయం" నడిపించారు. గోపికృష్ణ బాల్యంలో నన్న గారు నడిపే పాఠశాలలో నే చదువుకున్నారు. ఈ పాఠశాలలో లోని వీరి అమ్మగారు శ్రీమతి రమారాణి కూడా ఉపాద్యాయినిగా పనిచేసేది. 4 నుండి 5 ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు 6 నుండి 10 వ తరగతి వరకు దండేపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకొన్నారు. ఇంటర్ విద్య ను అభ్యసిస్తూనే వీరి నాన్న గారు "నర్సాపూర్" గ్రామంలో నడిపే శ్రీ సాయి చంద్ర స్కూల్ లో అధ్యాపకునిగా పనిచేసారు. ఇంకా కంప్యుటర్ విద్యలో కేవలం పి.జి.డి.సి.ఏ ద్వారా కంప్యుటర్ నేర్చుకొని స్వయంగా కంప్యుటర్ లో తన మార్క్ ని ఏర్పరచుకొన్నారు. దీనివల్ల కంప్యుటార్ లో యం ఎస్సి (ఇన్ఫో. టెక్) పూర్తీ చేసారు. న్యాయ శాస్త్రం లో ఉన్న మక్కువ తో ఎల్ ఎల్ బి ని కుడా పూర్తీ చేసారు.

ఉద్య్హోగం[మార్చు]

గోపికృష్ణ చాలా ఉద్యోగాలు మారారు. తను చదువుకున్న ZPSS లోనే NIIT ద్వారా నిర్వహించే 1000 స్కూల్ ప్రాజెక్టు లో భాగంగా కంప్యుటర్ ఫ్యాకల్టినిచేసారు. అనంతరం వెలుగు ప్రాజెక్ట్ లో " బుక్ కీపర్" గా, NREGS లో c.o. గా అలాగే కంప్యుటర్ సమస్యలను సరిచుడటానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో DRP గా పనిచేసారు.

మిమ్స్ డిగ్రి కళాశాలలో కంప్యుటర్ లెక్చర్ గా సుమారు 10 సంవత్సరాలు సేవలందిచారు. ఈ కాలం లోనే కంప్యుటర్అ పై అనేక పుస్తకాలు రాసారు. మంచిర్యాల లో అటోక్యాడ్ ను తొలిసారిగా స్థానిక కంప్యుటర్ ఇనిస్తిట్యుట్ లో బోదించి, ఎందరో ఇంజనీర్స్ కి క్యాడ్ లో మెలుకువలు నేర్పి వారి కి ప్రమోషన్స్ రావడానికి సహాయపడ్డారు. ఇటు సివిల్ మరియు మెకానిక్ లో కుడా క్యాడ్ ద్రాఫ్టింగ్ ల పై ప్రత్యెక తరగతులు నిర్వహించారు.

ఇప్పటికి ఆన్లైన్ లో కంప్యుటర్ తరగతులను నిర్వహిస్తున్నారు. [ వీరి అంతర్జాలం నుండి ఆన్లైన్ క్లాస్ లకోసం అభ్యర్తన చేసుకోవచ్చు. ]

సాహిత్యరంగ ప్రవేశం[మార్చు]

గోపికృష్ణ తల్లి శ్రీమతి బద్రి రమారాణి భాషా బోధాకురాలు. అలాగే తండ్రి బద్రి మురళి కుడా రచనలు చేసేవారు. తల్లితండ్రుల ప్రోత్సాహంతో సాహిత్య రంగ ప్రవేశం చేసిన గోపి కృష్ణ తెలుగు లో ఎన్నో నవలలు, కథలు, కవితలు వ్రాసారు. అలాగే తన రచనలకు తానె కార్టున్ బొమ్మలు కుడా గిసుకుంటారు. విరి రచనలలో " ఎటు ఈ పయణం" అనే నవల చాలా జనాదరణ పొందినది. పూర్వం రోజులలో నుండి ప్రస్తుత రోజల వరకు మానవ జీవన యానం లో వచ్చిన పెను మార్పులను ఆద్యంతం ఉత్కంటభారతంగా వివరించారు. ఇది ఒక సైన్ ఫ్రిక్షన్ నవల గా పేర్కొనవచ్చు.

వీరి రచనలు చాలా వరకు సైన్ ఫ్రిక్షన్ లో ప్రస్తుత జీవన శైలిని చూపుతూ, ఆలోచనకు అందని మలుపులతో ఉత్కంతంగా ఉంటాయి.

ఇక వచన కవితలు కుడా చాల వ్రాసారు. దాదాపు మన పండుగలను అన్నింటిపై తనదైన శైలి లో కవితలు వ్రాసారు. నీటి వినియోగం, భూగర్భ జలాల క్షీణత లపై చలించి వీరు వ్రాసిన కవిత "నిరు అమృత ధారా" (ఆడియో) అలాగే సైనికుని సేవలు పై "జై జవాన్, జైజై జవాన్ " కవిత ఇలా చాల కవితలు వ్రాసారు.

చలచిత్రాలు - లఘుచిత్రాలు[మార్చు]

చిత్రరంగంలో కూడా వీరికి ప్రవేశం కలదు . సమాజానికి మంచి సందేశాన్ని అందించే లఘు చిత్రాలను తీయడం విరి హాబి. "జిజ్ఞాస " యుట్యుబ్" చానల్ ద్వారా అనేక అంశాలపై లఘు చిత్రాలను నిర్మించారు.. నిర్మిస్తూనే ఉన్నారు. విద్యార్థుల సౌలబ్యం కోసం "విజన్ ఐ ఎడ్యు" vision iEdu పేరుతొ మరో Youtube channel ద్వారా కంప్యుటర్ ను బోధిస్తునారు.

ద్యార్థులకు