వాడుకరి చర్చ:Surekha b

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలిమబ్బులఛాయ ( నవల)[మార్చు]

  • పి.చంద్రశేఖర్ ఆజాద్ వ్రాసినటివంటి ఒక నవల.ఈయన రచనలు నాన్నకో ఉత్తరం, మూడ్స్ , దేవత ఓ నవల,[పిల్లల నవల] తెలిమబ్బులఛాయ వంటి రచనలు చేసారు. *ఒకటోతరం* ఎప్పుడో ముప్పయేళ్ళ కిందట ఓ చలికాలం;ఓ ఐదవ తరగతి కుర్రాడు. గల గల సీలేరు ఆటవిక సోయగంతో సీలేరు రేలపతల సీలేరు, నల్లని మబ్బుల నడుమ గులకరాళ్ళు పరుపుమీద ,నిటి సంగీతాన్ని నిటి జీవితాన్ని ,నిటి సౌందర్యాన్ని దర్శించేలా ఉన్నాయి.
  • తర్వాత*మళ్ళి ఇన్నేళ్ళ తర్వాత ఓ సమీక్ష.తెలిమబ్బులఛాయలో జ్ఞాపకాలు.నన్ను నేనే చుసుకునేదుకు బాల్యం.
  • ఒక రోజంతా నేను పెరిగిన తిరిగిన ఆడిన పరిసరాలలో పర్యటన చేసివచ్చాను జీవితంఒక సెలయేరు.
                        అకురాలిన చప్పుడు చెట్టు మాత్రమే వినగాలదు.
                        నిన్న ఏడురంగులు ఆడుకున్న ఆ మైదానాన్ని 
                        మునివేళ్ళతో తాకుతూ!
                        పూవ్వు రాలిన సడి తల్లి మాత్రమే వినగాలదు    
                         నిన్న తుమ్మెదల గానం చేసిన ఆ వేదిక మిధ 
                        నాసికాగ్రంతో  పాకుతూ !

గురుతు[మార్చు]

  • పాతికేల్లకిందట ఓ కధానిక మొదటిగీతం .ఒక కవి పోరాటం. జనం గొంతులోంచి పుట్టే పాట కోసం ప్రసవవేదన.అందులోనూ నది గిబనీడలే.నిటిసవ్వడులే.అది అక్షర పరిచయం.ఆ తర్వాత కొన్నాలకు ఇప్పుడు నా వయసులో అప్పుడు ఆయనున్నప్పుడు - ఓ సాయంత్రం ఏలూరు సీయరార్ కాలేజీ లో పెట్టిన పోస్టర్ చూసి ఎవరయ్య ఈ కుర్రాడు అంటూ అభినదించడానికి ఆయన వెతుకుంటూ వచ్చారు...