విరాంగం - సురేంద్ర నగర్ రైలు మార్గం

వికీపీడియా నుండి
(విరాంగం-సురేంద్ర నగర్ రైలు మార్గము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
విరాంగం - సురేంద్ర నగర్ రైలు మార్గం
అవలోకనం
స్థితిపనిచేస్తుంది
లొకేల్గుజరాత్
చివరిస్థానంవిరాంగం
సురేంద్ర నగర్
ఆపరేషన్
ప్రారంభోత్సవం1872
నిర్వాహకులుపశ్చిమ రైల్వే
సాంకేతికం
ట్రాక్ పొడవు65 km (40 mi)
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in) బ్రాడ్ గేజ్
ఆపరేటింగ్ వేగం100 కి.మీ./గం.


విరాంగం - సురేంద్ర నగర్ రైలు మార్గం గుజరాత్ రాష్ట్రంలో 65 కి.మీ. రైలు మార్గం విస్తరించి ఉంది.

చరిత్ర[మార్చు]

విరాంగం రైల్వే స్టేషను 19వ శతాబ్దంలో బాంబే, బరోడా, సెంట్రల్ ఇండియా రైల్వే అని పిలవబడే భారీ నెట్వర్క్‌ అధీనంలో ఉంది. ఆ సమయంలో అహ్మదాబాద్ - విరాంగం రైలు మార్గం ను ఏర్పాటు చేసారు. 1872 లో బాంబే, బరోడా, సెంట్రల్ ఇండియా రైల్వే ద్వారా ఈ మార్గాన్ని సురేంద్ర నగర్ వరకు విస్తరించబడింది.[1] 1980 లో విరాంగం - హపా రైలు మార్గం విభాగం యొక్క గేజ్ మార్పిడి పనులు జరిగాయి.[2]

డబ్లింగ్[మార్చు]

2015 అక్టోబర్ నుండి విరాంగం - సురేంద్ర నగర్ రైలు మార్గం యొక్క రెండు వరుసల (పంక్తుల) పట్టాల పని పూర్తయింది. కొత్తగా వేసిన మార్గంలో రైళ్ళు నడపబడుతున్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Irfca History part-2".
  2. "Irfca History part-5".

వెలుపలి లంకెలు[మార్చు]