Coordinates: 16°37′34″N 81°04′12″E / 16.626108°N 81.070032°E / 16.626108; 81.070032

వీరమ్మకుంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీరమ్మకుంట
—  రెవెన్యూయేతర గ్రామం  —
వీరమ్మకుంట is located in Andhra Pradesh
వీరమ్మకుంట
వీరమ్మకుంట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°37′34″N 81°04′12″E / 16.626108°N 81.070032°E / 16.626108; 81.070032
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పెదపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534437
ఎస్.టి.డి కోడ్

వీరమ్మకుంట, పశ్చిమ గోదావరి జిల్లా, పెదపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.పెదపాడు మండలానికి చెందిన వీరమ్మకుంట గ్రామం, ఏలూరు పట్టణం నుండి, 11 కిలోమీటర్ల దూరములో వున్న, వ్యవసాయక, కుగ్రామం. ఈ గ్రామంనకు మూడు కిలోమీటర్ల దూరములో కొల్లేరు సరస్సు ఉంది.అక్కడే శ్రీ దాసరి కొటెశ్వర రావు గారిచే నిర్మించబడిన, ఫెద్దింట్లమ్మ ఆలయము కూడా ఉంది.ఈ ఆలయము వద్ద ప్రతీ సంవత్సరము ఫిబ్రవరి నెలలో, పెద్దింట్లమ్మ వుత్సవాలు జరుప బడును. కొల్లేటి గ్రామ ప్రజలు ఈ వుత్సవాలలో భక్తి శ్రద్ధలతొ పాల్గొంటారు. ఈ గ్రామంలో మర్రాపు వారిచే నిర్మించబడిన రామాలయము, విగ్నేశ్వర ఆలయము, కలిపిండి కృష్ణ గారిచే నిర్మించబడిన షిరిడీ సాయి బాబా ఆలయములు ఉన్నాయి. ఈ గ్రామంలో మర్రాపు సింహాచలము మెమోరియల్ చారిటబుల్ ట్రష్టు, వారిచే నిర్మించబడిన, ధ్యాన మందిరం కూడా ఉంది. ఈ ట్రుష్టు వారు నిరాధార వ్రుద్దులకు వ్రుద్దాప్య పించన్లు, పేద, అంధ విద్యర్దులకు ఆర్థిక సహాయముతొ సేవ చేస్తున్నారు.

మూలాలు[మార్చు]