వేదిక:ఆంధ్రప్రదేశ్/వార్తలు1
Jump to navigation
Jump to search
- జనవరి 23: ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సి.జగన్నాథ రావు మరణం.
- జనవరి 23: స్వాతంత్ర్య సమరయోదుడు ఎం.ఎస్.రాజలింగం మృతి.
- జనవరి 12: తెలుగు సినిమా దర్శకుడు వి.మధుసూధనరావు మరణం.
- జనవరి 19: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణ గ్రామం నుంచి భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోరుయాత్ర ప్రారంభమైంది.
- జనవరి 18: ఒంగోలును నగరపాలక సంస్థగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
- జనవరి 5: ఆంధ్రప్రదేశ్కు చెందిన లలిత్ బాబుకు గ్రాండ్మాస్టర్ హోదా లభించినది.