వేదిక:వర్తమాన ఘటనలు/2008 ఫిబ్రవరి 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 ఫిబ్రవరి 1 (2008-02-01)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • అంతర్జాతీయ స్థాయి ఎయిర్ షో అక్టోబర్ 15 నుంచి మూడు రోజులపాటు హైదరాబాదులో జరపాలని కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయించింది.
  • దుబాయి పాలకుడు షేక్ మహమ్మద్ బిన్‌రషీద్ అల్ మగ్దూం తన కుమారుడు హందన్‌ను యువరాజుగా ప్రకటించాడు.
  • అంతర్జాతీయ స్థాయి ఇంటర్‌నెట్ సంస్థ యాహును 44.6 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి మైక్రోసాప్ట్ సంసిద్ధత.