వేదిక:వర్తమాన ఘటనలు/2008 మే 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 మే 1 (2008-05-01)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
  • ప్రముఖ గాంధేయవాది, రాజ్యసభ సభ్యురాలు నిర్మలా దేశ్ పాండే మృతి.
  • ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సిబిడిటి) చైర్మెన్‌గా రబీందర్ సింగ్ నియమితులయ్యాడు.
  • ప్రసార భారతి చైర్మెన్‌గా అరుణ్ భట్నాగర్ బాధ్యతలు స్వీకరించాడు.
  • ప్రపంచంలోనే సముద్రంపై నిర్మించిన అతి పొడవైన వంతెనను చైనాలో ప్రారంభించారు.