వైకుంఠపురం బ్యారేజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వైకుంఠపురం బ్యారేజ్ ప్రస్తుతం కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజికి 23 కి.మీ ఎగువన నిర్మిస్తున్న ఆనకట్ట. ఇది మున్నేరు, వైరా నదుల నుంచి వచ్చే 10 TMC ల వరద నీటి నిల్వ కోసం, FRL 25M నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫిబ్రవరి 13, 2019 న ఈ పథకానికి శంకుస్థాపన చేశాడు.[1] ఇది నిలవ చేసే నీరు వెనుక పొక్కునూరులోని పులిచింతల ప్రాజెక్టు వరకు దాకా విస్తరిస్తుంది.

వైకుంఠపురం బ్యారేజి గణాంకాలు.[2]

నిల్వ సామర్థ్యం (TMC లో) : 10 TMC
నది ప్రాంతము : కృష్ణ నది
పర్పస్ : ఇరిగేషన్, నీటి సరఫరా
బారేజ్ యొక్క పొడవు : 1187.5 M
భూమి బండ్ యొక్క పొడవు : 1807.5 M
చెరువు స్థాయి (మీ) : + 25 M (MSL)
చట్రం / బేస్ కింద సంఖ్య : 12 nos
వంతెనలు / బేళ్ల కింద వెడల్పు : 15 X 8 M
క్రెస్ట్ స్థాయి : + 17 M (MSL)
బారేజ్ బేస్ సంఖ్య : 56 nos
బారేజ్ బేస్ యొక్క వెడల్పు : 15 x 7 M
క్రెస్ట్ స్థాయి : + 18 M (MSL)

మూలాలు[మార్చు]

  1. Srinivas, Rajulapudi (2019-02-14). "Naidu lays foundation stone for barrage across Krishna". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-02-18.
  2. Amaravati Capital Updates (2019-02-17), Vykuntapuram Barrage In Krishna River Amaravati || New Barrage In Amaravati, retrieved 2019-02-18

వెలుపలి లంకెలు[మార్చు]