షేక్ మొహమ్మద్ ముస్తఫా
స్వరూపం
| షేక్ మొహమ్మద్ ముస్తఫా | |||
ఎమ్మెల్యే | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2014 - 2024 | |||
| ముందు | షేక్ మస్తాన్ వాలి | ||
|---|---|---|---|
| తరువాత | మహమ్మద్ నజీర్ అహ్మద్ | ||
| నియోజకవర్గం | గుంటూరు తూర్పు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1963 మంగళదాస్ నగర్, గుంటూరు పట్టణం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | |||
| తల్లిదండ్రులు | అబ్దుల్ రెహమాన్ షేక్ | ||
షేక్ మొహమ్మద్ ముస్తఫా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]షేక్ మొహమ్మద్ ముస్తఫా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మద్దాల గిరి పై 3151 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] షేక్ మొహమ్మద్ ముస్తఫా 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నసీర్ పై 22091 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (2019). "వైఎస్సార్సీపీ". ఒరిజినల్ నుండి 2 November 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 November 2021.
- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". ఒరిజినల్ నుండి 6 November 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 November 2021.