సంజీవ్ అరోరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంజీవ్ అరోరా పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌, పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఇంచార్జిగా పని చేసి పార్టీ విజయం కోసం పని చేశాడు. సంజీవ్ అరోరాను 2022 మార్చి 21న ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ చేసింది.[1][2][3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (21 March 2022). "కేజ్రీవాల్‌ 'కీ' స్టెప్‌.. రాజ‍్యసభకు హర‍్భజన్‌ సింగ్‌తో మరో నలుగురు.. ఎవరంటే..?". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
  2. Namasthe Telangana (21 March 2022). "రాజ్య‌స‌భ‌కు హ‌ర్భ‌జ‌న్‌, సందీప్‌, రాఘ‌వ్‌, సంజీవ్‌, అశోక్‌". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
  3. Eenadu (22 March 2022). "మాజీ క్రికెటర్‌, ప్రొఫెసర్‌, ఎమ్మెల్యే.. ఆమ్‌ ఆద్మీ రాజ్యసభ సభ్యులు వీరే." Archived from the original on 14 May 2022. Retrieved 14 May 2022.