2022 పంజాబ్ శాసనసభ ఎన్నికలు
2022 పంజాబ్ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 19న రాష్ట్రంలోని 117 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ , ఆమ్ ఆద్మీ పార్టీ , అకాలీదళ్ -బీఎస్పీ కూటమి, బీజేపీ - మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ – అకాలీదళ్ (సంయుక్త్) కూటమి , రైతు ఉద్యమం నుంచి రైతులు నెలకొల్పిన ‘ సంయుక్త్ సమాజ్ మోర్చా ’ ప్రధానంగా పోటీ పడ్డాయి. పంజాబ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడవుతాయి.
2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను 2022 జనవరి 8న కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించగా,[1] గురు రవిదాస్ జయంతి వేడుకల దృష్ట్యా ఫిబ్రవరి 14న జరగాల్సిన పోలింగ్ను తేదీని మార్చాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడంతో ఫిబ్రవరి 20న తేదీన నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.[2] [3]
సంఖ్య
ప్రక్రియ
తేదీ
రోజు
1.
నామినేషన్ల నోటిఫికేషన్ విడుదల తేదీ
25 జనవరి 2022
మంగళవారం
2.
నామినేషన్లకు ఆఖరి తేది
1 ఫిబ్రవరి 2022
మంగళవారం
3.
నామినేషన్ల పరిశీలన
2 ఫిబ్రవరి 2022
బుధవారం
4.
నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేది
4 ఫిబ్రవరి 2022
శుక్రవారం
5.
పోలింగ్ తేదీ
20 ఫిబ్రవరి 2022
ఆదివారం
6.
ఓట్ల లెక్కింపు
10 మార్చి 2022
గురువారం
6
ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిన తేదీ
12 మార్చి 2022
శనివారం
పార్టీలు & కూటమి [ మార్చు ]
పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్జిత్ సింగ్ చన్నీని ఆ పార్టీ ఫిబ్రవరి 6న ప్రకటించింది.[4]
పంజాబ్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లోని ప్రధాన హామీలు
పంజాబ్లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు.
మహిళలకు నెలకు రూ.1,100 అందజేత.
ఏడాదికి 8 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు.[5]
భగవంత్ సింగ్ మాన్ను ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది.[7] రాఘవ్ చద్దా శాసనసభ ఎన్నికల ఇంచార్జిగా పని చేశాడు.
సంఖ్య
పార్టీ
జెండా
గుర్తు
నాయకుడు
ఫోటో
పోటీ చేసిన స్థానాలు
పురుష అభ్యర్థులు
మహిళా అభ్యర్థులు
1.
ఆమ్ ఆద్మీ పార్టీ
భగవంత్ మాన్
117
105
12
సంఖ్య
పార్టీ
జెండా
గుర్తు
నాయకుడు
ఫోటో
పోటీ చేసిన స్థానాలు
పురుష అభ్యర్థులు
మహిళా అభ్యర్థులు
1.
భారతీయ జనతా పార్టీ
అశ్వని కుమార్ శర్మ
73
67
6
2.
పంజాబ్ లోక్ కాంగ్రెస్
అమరిందర్ సింగ్
28
26
2
3.
శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్)
సుఖ్ దేవ్ సింగ్ దీండ్సా
15
14
1
మొత్తం
116
107
9
సంయుక్త్ సమాజ్ మోర్చా [ మార్చు ]
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటాన్ని చేపట్టిన పంజాబ్ రైతు సంఘాలు రాజకీయ ప్రవేశం చేసి ఈ ఎన్నికల్లో ‘సంయుక్త్ సమాజ్ మోర్చా’పేరుతో పోటీ చేస్తున్నారు. సంయుక్త్ సమాజ్ మోర్చా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బల్బీర్ సింగ్ రాజెవల్ ని ప్రకటించారు.[8]
సంఖ్య
పార్టీ
జెండా
గుర్తు
నాయకుడు
ఫోటో
పోటీ చేసిన స్థానాలు
పురుష అభ్యర్థులు
మహిళా అభ్యర్థులు
1.
సంయుక్త్ సమాజ్ మోర్చా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ[9]
బల్బీర్ సింగ్ రాజెవల్
107
103
4
2.
సంయుక్త్ సంఘర్ష్ పార్టీ
గుర్నాం సింగ్
10
10
0
మొత్తం
117
113
4
ఇతర పార్టీలు [ మార్చు ]
సంఖ్య
పార్టీ
జెండా
గుర్తు
నాయకుడు
ఫోటో
పోటీ చేసిన స్థానాలు
పురుష అభ్యర్థులు
మహిళా అభ్యర్థులు
1.
శిరోమణి అకాలీదళ్(అమృత్సర్)
సీంరంజిత్ సింగ్ మన్
81
78
3
2.
లోక్ ఇన్సాఫ్ పార్టీ
సిమార్జిత్ సింగ్ బైంస్
35
34
1
3.
సి.పి.ఐ
బంట్ సింగ్ బ్రార్
11[10]
11
0
4.
సి.పి.ఎం
సుఖ్వీందర్ సింగ్ సేఖోన్
14
14
0
5.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ –లెనినిస్ట్) లిబరేషన్
సుఖఃదర్శన్ సింగ్ నాట్
11
11
0
పొత్తులు
పార్టీ
పోలైన ఓట్లు
సీట్లు
ఓట్లు
%
±pp
పోటీ చేసిన స్థానాలు
గెలిచినా స్థానాలు[11] [12]
వ్యత్యాసం
పొత్తు లేదు
ఆమ్ ఆద్మీ పార్టీ
65,38,783
42.01%
117
92
72
కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ
35,76,684
22.98%
117
18
59
శిరోమణి అకాలీదళ్
శిరోమణి అకాలీదళ్
28,61,286
18.38%
97
3
12
బహుజన్ సమాజ్ పార్టీ
2,75,232
1.77%
20
1
1
మొత్తం
31,36,518
20.15%
117
4
11
ఎన్.డి.ఎ
భారతీయ జనతా పార్టీ
10,27,143
6.6%
73
2
1
పంజాబ్ లోక్ కాంగ్రెస్
28
0
New
శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్)
15
0
New
మొత్తం
117
2
1
ఏదీ లేదు
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
7
0
మార్పు లేదు
స్వతంత్రులు
1
1
ఇతరులు
0
2
నోటా
1,10,308
0.71%
మొత్తం
పోలైన ఓట్లు
చెల్లని ఓట్లు
ఓటింగ్ శాతం
వినియోగించుకొని వారు
రిజిస్టర్ అయినా ఓట్లు
గెలిచిన శాసనభ్యులు [ మార్చు ]