Coordinates: 13°47′42″N 78°52′55″E / 13.795°N 78.882°E / 13.795; 78.882

సుందాలవారిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుందాలవారిపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
సుందాలవారిపల్లె is located in Andhra Pradesh
సుందాలవారిపల్లె
సుందాలవారిపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°47′42″N 78°52′55″E / 13.795°N 78.882°E / 13.795; 78.882
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం కంభంవారిపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

సుందాలవారిపల్లె, అన్నమయ్య జిల్లా, కంభంవారిపల్లె మండలం లోని రెవెన్యూయేతర గ్రామంఈ గ్రామం, పీలేరుకు దగ్గరలో చిత్తూరుకు 60 కి.మీ. ఉంది. ఈ గ్రామానికి చెందిన దొడ్డిపల్లి కిరణ్ కుమార్ రెడ్డి (29) అనే సైనికుడు, 2013 సెప్టెంబరు 26 న జమ్మూ-కాశ్మీరులోని కతువా జిల్లాలో, తీవ్రవాద ముష్కర మూకల కాల్పులలో వీరమరణం పొందాడు. అతని భౌతిక కాయానికి ఈ గ్రామంలో సైనిక లాంఛనాలతో 28-9-2013 సెప్టెంబరు 28 న నాడు అంత్యక్రియలు జరిగాయి, ఈ వీరసైనికుని కన్న తల్లిదండ్రులు సుదర్శనమ్మ, అన్నారెడ్డి దంపతులు.ఇతని భార్య పేరు మమత.

మూలాలు[మార్చు]