హేమంత్ గాడ్సే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హేమంత్ తుకారాం గాడ్సే (జననం 3 ఆగస్టు 1970) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నాసిక్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 2007-2012: సభ్యుడు, జిల్లా పరిషత్, నాసిక్
  • 2008-2009: పూణే విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడు
  • 2012-2014: నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్, కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు[1]
  • 2014: 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
  • సెప్టెంబరు 2014 నుండి : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • మే 2019: 17వ లోక్‌సభకు ఎన్నికయ్యారు [2]

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India".
  2. "Loksabha Election Results 2019 : महाराष्ट्रातील विजयी उमेदवारांची यादी". 23 May 2019. Archived from the original on 25 May 2019. Retrieved 25 May 2019.