గన్నవరపు నరసింహ ముర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గన్నవరపు నరసింహ మూర్తి

గన్నవరపు నరసింహ మూర్త్తి ఇతను తెలుగు లొ ప్రముఖ రచయిత.సుమారు 561 కధలు,20 నవలలు,పత్రికలలొ వ్యాసాలు వ్రాసారు. ఇతను విజయనగరము జిల్ల బొబ్బిలి దగ్గర కుసుమూరు అగ్రహారం లో జన్మించారు.తల్లి సీతాలక్ష్మి,తండ్రి వెంకటరమణ మూర్తి. ఇతను సివిల్ ఇంజినీరింగు లొ బి టెక్,ఎమ్ టెక్ చదివారు. రైల్వె లొ జాయింట్ జనరల్ మెనెజర్ గా పనిచెస్థునారు. ఇప్పటిదాకా 1.గంధం చెట్టు 2.గాలివాన 3.వుడుతా భక్తి 4.వీణా వేదనం 5.తూర్పు పదమర 6.గమ్యం 7.అక్షరాభ్యాసం సంపుటాలు, మట్టి మనుషులు ,అగ్ని పధం ,తూర్పు సంధ్యారాగం,అంకురం,అరణ్యం,మిత్రలాభం ,మట్టివాసన ,సిందూరం ,స్వర్ణమయూరం,ధర్మచక్రం ,భూమి గుండ్రంగా వుంది నవలలు ప్రచురించారు ;సుమారు 15 కథలకు బహుమతులు వచ్చాయి.

       ఇంకా పది నవలలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.

వీరు విశాఖపట్నం లో స్థిరపడ్డారు. వీరి భార్య శకుంతల,పిల్లలు శ్రీనివాస్,శ్రీకీర్తన ఇతను ప్రాధమిక విద్యను కుసుమూరులో చదివారు.–] ]]