పురాణం సూరిశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పురాణం సూరిశాస్త్రి
పురాణం సూరిశాస్త్రి
జననం1888
మరణం1941
ప్రసిద్ధితొలి తెలుగు నాటకరంగ విమర్శకులు
తండ్రిసుబ్రహ్మణ్యశర్మ
తల్లికామేశ్వరమ్మ

పురాణం సూరిశాస్త్రి (1888 - 1941) సుప్రసిద్ధ పండితుడు, రచయిత, తొలి తెలుగు నాటకరంగ విమర్శకుడు.

జీవిత విశేషాలు[మార్చు]

పురాణం సూరిశాస్త్రి తన కుమార్తె వెంకటరమణను మల్లాది రామకృష్ణశాస్త్రి కి ఇచ్చి వివాహం జరిపించాడు.

రచనలు[మార్చు]

  1. ఆంధ్రనాటక సంస్కరణము
  2. నాట్య అశోకము[1]
  3. నాట్యాంబుజము[2]
  4. నాట్యోత్పలములు[3]
  5. విమర్శక పారిజాతము

ఇతర వివరాలు[మార్చు]

ఈయన రాసిన నాట్యాంబుజము, నాట్య అశోకము అనే గ్రంథాలపై మొదలి నాగభూషణశర్మ సంపాదకంలో నాట్యాంబుజము అండ్‌ నాట్య అశోకము అనే పుస్తకం వెలవడింది.[4] [5]

మూలాలు[మార్చు]

  1. నాట్య అశోకము. "Naat'ya Ashookamu". tera-3.ul.cs.cmu.edu. Retrieved 5 April 2017.[permanent dead link]
  2. నేషనల్ లైబ్రరీ ఆప్ ఇండియా. "నాట్యాంబుజము / పురాణం సూరిశాస్త్రి". opac.nationallibrary.gov.in. Retrieved 5 April 2017.[permanent dead link]
  3. నాట్యోత్పలములు. "Naat'yootpalamulu". tera-3.ul.cs.cmu.edu. Retrieved 5 April 2017.[permanent dead link]
  4. ఆనంద్ బుక్స్. "Natyambujamu And Natya Ashokamu - నాట్యాంబుజము అండ్‌ నాట్య అశోకము". www.anandbooks.com. Archived from the original on 14 అక్టోబరు 2017. Retrieved 5 April 2017.
  5. సుపత. "నాట్యాంబుజము & నాట్య అశొకము (Natyambujam and Natya Asokam)". www.supatha.in. Retrieved 5 April 2017.[permanent dead link]