శేషాద్రి రమణ కవులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 3: పంక్తి 3:


==రచనలు==
==రచనలు==
* [[ఆంధ్రవీరులు]] (1929)
* [[ఆంధ్రవీరులు]] (రెండు భాగాలు - 1929, 1931)
* పాపారాయ నిర్యాణము అను బొబ్బిలి సంగ్రామము (1927).<ref>[http://www.archive.org/download/paparayaniryanam022070mbp/paparayaniryanam022070mbp.pdf ఆర్కీవు.ఆర్గ్ లో పూర్తి పుస్తకం.]</ref>
* పాపారాయ నిర్యాణము అను బొబ్బిలి సంగ్రామము (1927).<ref>[http://www.archive.org/download/paparayaniryanam022070mbp/paparayaniryanam022070mbp.pdf ఆర్కీవు.ఆర్గ్ లో పూర్తి పుస్తకం.]</ref>
* చంద్రహాస చరిత్ర (1928)<ref> [http://www.archive.org/details/candrahasacaritr00seshsher చంద్రహాస చరిత్ర పుస్తకం ఆర్కీవు.ఆర్గ్ లో.]</ref>
* చంద్రహాస చరిత్ర (1928)<ref> [http://www.archive.org/details/candrahasacaritr00seshsher చంద్రహాస చరిత్ర పుస్తకం ఆర్కీవు.ఆర్గ్ లో.]</ref>

04:38, 23 జూన్ 2014 నాటి కూర్పు

శేషాద్రి రమణ కవులు తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేసిన సోదరులైన జంట కవులు మరియు చరిత్ర పరిశోధకులు. వీరు గుంటూరు జిల్లా వాడరేవులో వెంకట రంగాచార్యులు మరియు లక్ష్మమ్మ దంపతులకు కలిగిన ఏడుగురు సంతానంలో మూడవ వారుగా జన్మించిన దూపాటి శేషాచార్యులు మరియు నాలుగవ వారైన దూపాటి వెంకట రమణాచార్యులు కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు.

రచనలు

  • ఆంధ్రవీరులు (రెండు భాగాలు - 1929, 1931)
  • పాపారాయ నిర్యాణము అను బొబ్బిలి సంగ్రామము (1927).[1]
  • చంద్రహాస చరిత్ర (1928)[2]

మూలాలు