శేషాద్రి రమణ కవులు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 3: | పంక్తి 3: | ||
==రచనలు== |
==రచనలు== |
||
* [[ఆంధ్రవీరులు]] (1929) |
* [[ఆంధ్రవీరులు]] (రెండు భాగాలు - 1929, 1931) |
||
* పాపారాయ నిర్యాణము అను బొబ్బిలి సంగ్రామము (1927).<ref>[http://www.archive.org/download/paparayaniryanam022070mbp/paparayaniryanam022070mbp.pdf ఆర్కీవు.ఆర్గ్ లో పూర్తి పుస్తకం.]</ref> |
* పాపారాయ నిర్యాణము అను బొబ్బిలి సంగ్రామము (1927).<ref>[http://www.archive.org/download/paparayaniryanam022070mbp/paparayaniryanam022070mbp.pdf ఆర్కీవు.ఆర్గ్ లో పూర్తి పుస్తకం.]</ref> |
||
* చంద్రహాస చరిత్ర (1928)<ref> [http://www.archive.org/details/candrahasacaritr00seshsher చంద్రహాస చరిత్ర పుస్తకం ఆర్కీవు.ఆర్గ్ లో.]</ref> |
* చంద్రహాస చరిత్ర (1928)<ref> [http://www.archive.org/details/candrahasacaritr00seshsher చంద్రహాస చరిత్ర పుస్తకం ఆర్కీవు.ఆర్గ్ లో.]</ref> |
04:38, 23 జూన్ 2014 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
శేషాద్రి రమణ కవులు తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేసిన సోదరులైన జంట కవులు మరియు చరిత్ర పరిశోధకులు. వీరు గుంటూరు జిల్లా వాడరేవులో వెంకట రంగాచార్యులు మరియు లక్ష్మమ్మ దంపతులకు కలిగిన ఏడుగురు సంతానంలో మూడవ వారుగా జన్మించిన దూపాటి శేషాచార్యులు మరియు నాలుగవ వారైన దూపాటి వెంకట రమణాచార్యులు కలిపి శేషాద్రి రమణ కవులుగా ప్రసిద్ధిచెందారు.
రచనలు
- ఆంధ్రవీరులు (రెండు భాగాలు - 1929, 1931)
- పాపారాయ నిర్యాణము అను బొబ్బిలి సంగ్రామము (1927).[1]
- చంద్రహాస చరిత్ర (1928)[2]