వతోలి (భైంసా): కూర్పుల మధ్య తేడాలు
చి పట్టణానికి బదులుగా జిల్లా లింకు, replaced: అదిలాబాదు జిల్లా → ఆదిలాబాదు జిల్లా |
చి పట్టణం పేరు నుండి జిల్లా పేరు మార్పు, replaced: |subdivision_name1 = అదిలాబాదు → |subdivision_name1 = [[ఆదిలాబాదు జిల్లా|ఆదిలా... |
||
పంక్తి 26: | పంక్తి 26: | ||
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]] |
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]] |
||
|subdivision_type1 = [[జిల్లా]] |
|subdivision_type1 = [[జిల్లా]] |
||
|subdivision_name1 = [[ |
|subdivision_name1 = [[ఆదిలాబాదు జిల్లా|ఆదిలాబాదు]] |
||
|subdivision_type2 = [[మండలం]] |
|subdivision_type2 = [[మండలం]] |
||
|subdivision_name2 = [[భైంసా]] |
|subdivision_name2 = [[భైంసా]] |
00:19, 5 మార్చి 2015 నాటి కూర్పు
వతోలి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | ఆదిలాబాదు |
మండలం | భైంసా |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
వతోలి, ఆదిలాబాదు జిల్లా, భైంసా మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామం మహారాష్ట్ర సరిహద్దులలో ఉంది.
వార్తలలో
2008 అక్టోబరు నెలలో ఈ గ్రామంలోను, మండల కేంద్రమైన భైంసాలోను జరిగిన మతకలహాలు ప్రముఖంగా వార్తలలోకి వచ్చాయి. వెయ్యిలోపే జనాభా ఉన్న ఈ వూరు ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఈ గ్రామంలో రెండే ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు జరిగిన అల్లర్లపై వివిధ కథనాలు ఉన్నాయి. దసరా ఊరేగింపు సందర్భంలో జరిగిన ఆకతాయి చర్యల కారణంగా గొడవ మొదలై ఉండవచ్చును. అల్లర్లలోను, తరువాత జరిగిన పోలీసు కాల్పులలోను ముగ్గురు మరణించారు. ఫలితంగా ఈ అల్లర్లు అదిలాబాదు జిల్లా అంతటా వ్యాపించాయి.[1]. అక్టోబర్ 12న రాత్రిపూట నిద్రిస్తున్న ఒక కుటుంబం వతోలిలో సజీవంగా దహనం చేయబడింది. ఆ ఘటనలో ఐదుగురు మరణించారు. [2]
తరువాత అనేక పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు భైంసాకు వచ్చి (తమ తమ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా) వివిధ స్టేట్మెంటులు ఇచ్చారు.