సహదేవుడు: కూర్పుల మధ్య తేడాలు
చి యంత్రము కలుపుతున్నది: gu:સહદેવ |
చి కొంచెం విస్తరణ |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{మొలక}} |
{{మొలక}} |
||
'''సహదేవుడు''' [[పాండవులు|పాండవ]] ఐదవవాడు.[[మహాభారతం|మహాభారత]] ఇతిహాసములొ [[అశ్వనీదేవతలు|అశ్వనీదేవతల]] అంశ. [[పాండు రాజు]] సంతానం. [[మాద్రి]] కి [[అశ్వనీదేవతలు|అశ్వనీదేవతల]] కి కలిగిన సంతానం. |
'''సహదేవుడు''' [[పాండవులు|పాండవ]] ఐదవవాడు .[[మహాభారతం|మహాభారత]] ఇతిహాసములొ [[అశ్వనీదేవతలు|అశ్వనీదేవతల]] అంశ. [[పాండు రాజు]] సంతానం. [[మాద్రి]] కి [[అశ్వనీదేవతలు|అశ్వనీదేవతల]] కి కలిగిన సంతానం. |
||
పాండవులు ఐదుగురు [[ద్రౌపది]]ని పెండ్లాడారు. వారికి కలిగిన సంతానం [[ఉపపాండవులు|ఉపపాండవులలో]] శ్రుతసేనుడు ద్రౌపది, సహదేవుల సంతానం. ఈ బిడ్డ కృత్తిక నక్షత్ర లగ్నంలో జన్మించాడు. (Ref: Mbh 1. 223). సహదేవుడు మద్ర రాజు ద్యుతిమతి కుమార్తె అయిన "విజయ"ను కూడా స్వయంవరంలో పెండ్లాడాడు. వారికి కలిడగిన పుత్రుడు సుహోత్రుడు. (MBh.1.95). సుహోత్రుడు మగధ రాజు జరాసంధుని కుమార్తెను పెండ్లాడాడు. (జరాసంధుని కొడుకు పేరు కూడా సహదేవుడే) |
|||
ద్రోణాచార్యుని విద్యాశిక్షణలో సహదేవుడు ఖడ్గయుద్ధంలో ప్రవీణుడయ్యాడు. అజ్ఞాతవాస సమయంలో సహదేవుడు "తంత్రీపాలుడు" అనే పేరుతో విరాటరాజు కొలువులో గోపాలకునిగా చేరాడు. ఆ సమయంలో తమను వంచించిన [[శకుని]]ని హతం చేస్తానని సహదేవుడు ప్రతిజ్ఞ చేశాడు. [[కురుక్షేత్ర యుద్ధం]]లో 17వ రోజు యుద్ధంలో ఈ ప్రతిజ్ఞ వెరవేర్చుకొన్నాడు. |
|||
యుధిష్ఠిరుడు రాజయినాక దక్షిణదేశ దండయాత్రకు సహదేవుని పంపాడు. రాజసూయానికి ముందు జరిగిన ఈ దండయాత్రలో కేరళ, మహిష్మతి, శూరసేన, మత్స్య, అవంతి, దక్షిణ కోసల, కిష్కింధ రాజ్యాలను సహదేవుడు జయంచాడు. |
|||
సహదేవుడు బృహస్పతి వలె గొప్ప వివేకము కలవాడని, రాబోవు ఘటనలను ముందుగానే ఊహింపగలడని, కాని శాపవశాన భవిష్యత్తును ముందుగా చెప్పలేదని ప్రతీతి. |
|||
[[వర్గం:మహాభారతం]] |
|||
[[వర్గం:పాండవులు]] |
[[వర్గం:పాండవులు]] |
||
10:15, 12 డిసెంబరు 2008 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
సహదేవుడు పాండవ ఐదవవాడు .మహాభారత ఇతిహాసములొ అశ్వనీదేవతల అంశ. పాండు రాజు సంతానం. మాద్రి కి అశ్వనీదేవతల కి కలిగిన సంతానం.
పాండవులు ఐదుగురు ద్రౌపదిని పెండ్లాడారు. వారికి కలిగిన సంతానం ఉపపాండవులలో శ్రుతసేనుడు ద్రౌపది, సహదేవుల సంతానం. ఈ బిడ్డ కృత్తిక నక్షత్ర లగ్నంలో జన్మించాడు. (Ref: Mbh 1. 223). సహదేవుడు మద్ర రాజు ద్యుతిమతి కుమార్తె అయిన "విజయ"ను కూడా స్వయంవరంలో పెండ్లాడాడు. వారికి కలిడగిన పుత్రుడు సుహోత్రుడు. (MBh.1.95). సుహోత్రుడు మగధ రాజు జరాసంధుని కుమార్తెను పెండ్లాడాడు. (జరాసంధుని కొడుకు పేరు కూడా సహదేవుడే)
ద్రోణాచార్యుని విద్యాశిక్షణలో సహదేవుడు ఖడ్గయుద్ధంలో ప్రవీణుడయ్యాడు. అజ్ఞాతవాస సమయంలో సహదేవుడు "తంత్రీపాలుడు" అనే పేరుతో విరాటరాజు కొలువులో గోపాలకునిగా చేరాడు. ఆ సమయంలో తమను వంచించిన శకునిని హతం చేస్తానని సహదేవుడు ప్రతిజ్ఞ చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు యుద్ధంలో ఈ ప్రతిజ్ఞ వెరవేర్చుకొన్నాడు.
యుధిష్ఠిరుడు రాజయినాక దక్షిణదేశ దండయాత్రకు సహదేవుని పంపాడు. రాజసూయానికి ముందు జరిగిన ఈ దండయాత్రలో కేరళ, మహిష్మతి, శూరసేన, మత్స్య, అవంతి, దక్షిణ కోసల, కిష్కింధ రాజ్యాలను సహదేవుడు జయంచాడు.
సహదేవుడు బృహస్పతి వలె గొప్ప వివేకము కలవాడని, రాబోవు ఘటనలను ముందుగానే ఊహింపగలడని, కాని శాపవశాన భవిష్యత్తును ముందుగా చెప్పలేదని ప్రతీతి.