అదృశ్య హంతకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అదృశ్య హంతకుడు
(1965 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ జి.ఆర్ పిక్చర్స్
భాష తెలుగు

అదృశ్య హంతకుడు 1965లో విడుదలైన తెలుగు చలనచిత్రం. జి.ఆర్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎ.ఎస్.ఎ. స్వామి దర్శకత్వం వహించాడు. ఎస్.వి.రంగారావు, ఎస్.రాజేంద్రన్, ఎం.ఆర్.రాధ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్, టి.వి.రాజు సంగీతాన్ని అందించారు.[1]

ఎస్.వి. రంగారావు

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం:ఎ.ఎస్.ఎ. స్వామి
  • సంగీతం: కె.వి.మహదేవన్, టి.వి. రాజు
  • నిర్మాణ సంస్థ: జి.ఆర్ పిక్చర్స్
  • గీత రచన: రాజశ్రీ

పాటలు[మార్చు]

  1. కన్నీటి మయమురా ఎంతో వింత లోకమురా - పి.బి. శ్రీనివాస్ - సంగీతం: టి.వి. రాజు
  2. కన్నెచిలుకా పాడవే లేత వగలా కులకవే - ఎస్. జానకి - సంగీతం: టి.వి. రాజు
  3. కన్నెపిల్లా నిను వలచి నీదరి మైమరచి - ఎస్. జానకి బృందం - సంగీతం: టి.వి. రాజు
  4. జాణవులే నెర జాణవులే మదిరాణివిలే - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - సంగీతం: టి.వి. రాజు
  5. బూటకం బూటకం చెలుని నటన బూటకం - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - సంగీతం: టి.వి. రాజు

మూలాలు[మార్చు]

  1. రావు, కొల్లూరి భాస్కర (2011-01-21). "అదృశ్య హంతకుడు - 1965". అదృశ్య హంతకుడు - 1965. Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)