కుప్పా విశ్వనాధ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుప్పా విశ్వనాథ శాస్త్రి
నివాస ప్రాంతంతిరుపతి
వృత్తిసంస్కృత కళాశాలలో అసిస్టంట్ ప్రొఫెసర్

కుప్పా విశ్వనాథ శాస్త్రి గారు సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి లో న్యాయ తర్క విభాగంలో ప్రొఫెసర్‍.[1] వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‍ లో శ్రీమద్భగద్గీత ప్రవచనం చేశారు.[2]

2022-2023లో అదే ఛానల్ లో పతంజలి యోగ శాస్త్రం గూర్చి సమగ్రంగా పామరులకు సైతం అర్ధమయ్యే శైలిలో సగటున రోజుకి ఒకటైనా కథను ఉటంకిస్తూ చెప్పటం వారి విశేష ప్రజ్ఞకు తార్కాణం. ఆహ్లాదంగొలిపేలా హాస్యభరితంగా, మిత్రునిలా/ శ్రేయోభిలాషిలా నొప్పించకుండా చెప్తున్నట్టే ఉంటుంది. అయితే ఆచార్యునిలా మార్గనిర్దేశం చేస్తుంటారు.

భగవద్గీత ప్రవచనాలు[మార్చు]

2020 సెప్టెంబరు 10 లో మొదలు పెట్టి 2022 జనవరి 13 వరకు భగవద్గీత పారాయణ, ప్రవచనం అనే యఙ్జాన్ని చేపట్టి 18 అధ్యాయములను విజయ వంతంగా నిర్వహించారు . ఈ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‍ లో లైవ్ టెలికాస్ట్ గా ప్రసారమైనది.[3]

ఈ కార్యక్రమం యూట్యూబ్ లో 491 ఎపిసోడ్స్ రూపంలో అందుబాటులో ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Department of Nyaya" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-06-03.
  2. Telugu, TV9 (2021-12-15). "Tirupati: భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం.. పుల‌కించిన స‌ప్తగిరులు.. వ‌ర్షాన్ని సైతం లెక్క చేయ‌ని భ‌క్తులు". TV9 Telugu. Retrieved 2022-06-03.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. India, The Hans (2021-12-15). "Tirumala: Devotional fervour marks Bhagavad Gita Parayanam". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-03.