కులశేఖరుడు

వికీపీడియా నుండి

కులశేఖర ఆళ్వార్‌
నామాంతరములు పెరుమాళ్‌
జన్మస్థలం శ్రీరంగం
జన్మ నక్షత్రము పునర్వసు
రచనలు పెరుమాళ్ తిరుమొళి

పన్నెండుమంది ఆళ్వార్లలో ఒకడైన కులశేఖర ఆళ్వార్‌ పునర్వసు నక్షత్రమున జన్మించాడు. అతను చేర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప రామభక్తుడైన అతను రామునికష్టాలు తన స్వంత కష్టములుగా భావించేవాడు. అందువలన అతనిని ‘పెరుమాళ్‌’, (అంటే ‘అతి గొప్పవాడు’ – సాధారణముగ వెంకటేశ్వరస్వామికి ఉపయోగించే పేరు) అనికూడా పిలిచేవారు. అతని భక్తి ఎంత తీవ్రమైనదంటే స్వామి భక్తులను సాక్షాత్తు స్వామివలే పూజించేవాడు. అతను శ్రీరంగములో నివసిస్తూ అక్కడి ఆలయములో రంగనాథ స్వామి సేవచేస్తుండేవాడు.ఈయన వేంకటేశ్వరస్వామి ని నీ గర్భగుడి ముందు గడపగా నైనా పడివుండే వరమీయమని అడిగితే స్వామి తదాస్థు అన్నారట.నేటికీ తిరుమల లో గర్భగుడి ద్వారాని కున్న గడపని 'కులశేఖర పడి' అని అంటారు.




ఆళ్వారులు ఫైలు:Alvaarulu.jpg
సరోయోగి (పొయ్ గయాళ్వార్) | భూత యోగి (పూదత్తాళ్వార్ ) | మహాయోగి (పేయాళ్వార్) | భట్టనాథులు (పెరియాళ్వార్ ) | భక్తిసారులు (తిరుమళిశయాళ్వార్) | కులశేఖరుడు (కులశేఖరాళ్వార్) | మునివాహనులు (తిరుప్పాణాళ్వార్) | భక్తాంఘ్రిరేణువు (తొండరడిప్పొడియాళ్వార్) | పరకాలయోగి (తిరుమంగయాళ్వార్) | మధురకవి (ఆళ్వారుక్కు అదియాన్ ) | శఠకోపముని (నమ్మాళ్వార్) | గోదాదేవి
పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు