కూడతై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కూడతై
గ్రామం
Country భారతదేశం
Stateకేరళ
Districtకోజికోడ్
Population
 (2001)
 • Total12,920
Languages
 • Officialమలయాళం, ఇంగ్లీష్
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationKL-

కూడతై భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలోని గ్రామం. ఈ గ్రామం కూడతై సైనైడ్ హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలం సృష్టించింది. కూడతై గ్రామంలో 2019లో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసుకు సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ సిరీస్‌ను నిర్మించారు.[1]

జనాభా[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం కూడతైలో 6,382 మంది పురుషులు & 6,537 మంది మహిళలు 12,919 మంది ఉన్నారు.[2]

రవాణా[మార్చు]

కూడతై గ్రామం కోయిలాండి పట్టణం & తామరస్సేరి పట్టణం ద్వారా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు కలుపుతుంది. జాతీయ రహదారి 66 (పాత NH-17) కోయిలాండి గుండా వెళ్తూ ఉత్తర ప్రాంతం మంగళూరు, గోవా & ముంబైకి కలుపుతుంది. దక్షిణ భాగం కొచ్చిన్ & త్రివేండ్రంలను కలుపుతుంది. జాతీయ రహదారి 766 తామరస్సేరి గుండా వెళ్తూ ఉత్తర భాగం కల్పేట, మైసూర్ & బెంగుళూరుకు కలుపుతుంది. దక్షిణ ప్రాంతం కోజికోడ్ నగరానికి కలుపుతుంది. కూడతై సమీప రైల్వే స్టేషన్ కోజికోడ్‌లో ఉంది. కూడతై సమీప విమానాశ్రయం కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం.

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (22 December 2023). "ఒక మహిళ.. ఆరు హత్యలు.. ఓటీటీలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Census of India : Villages with population 5000 & above". Registrar General & Census Commissioner, India. Archived from the original on 8 December 2008. Retrieved 2008-12-10.
"https://te.wikipedia.org/w/index.php?title=కూడతై&oldid=4091597" నుండి వెలికితీశారు