గుంటుపల్లి గోపాలకృష్ణకవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుంటుపల్లి గోపాలకృష్ణకవి ప్రబంధ కవులలో ఒకడు.

జీవిత విశేషాలు[మార్చు]

అతను నందవరీక బ్రాహ్మణుడు. నివాసస్థలము గుంటూరు మండలం నందలి నర్సారావుపేట తాలూకాలోని చెన్నుపల్లి గ్రామం. ఇప్పుడీ గ్రామం ప్రకాశం జిల్లాలో ఉన్నది. వీరిది వసిష్ఠ గోత్రము. తండ్రి కోటిలింగము. తల్లి అనంతలక్ష్మమ్మ. సోమ మంత్రికిని వేంకమాంబకును పౌత్రుడు[1].

రచనలు[మార్చు]

ఈకవి రచించిన గ్రంథములు

  1. బుధజనహృదయాహ్లాదము.(ప్రబంధము)
  2. చమత్కార నిదానము.[2] (ఏకాశ్వాసము) (ముద్రణ: 1910)
  3. పార్వతీ పరిణయము. (నాటకము)
  4. వై శాఖమహాత్మ్యము, ( భాషాంతరీకరణము)
  5. శివరామశతకము.
  6. మరకతలింగశతకము.

ఈతఁడు దాదాపుగ నఱువదేండ్లకాలము జీవించి క్రీ. శ.1917 సంవత్సర ప్రారంభమునఁ వీరు దివంగతులైనట్లు తెలియుచున్నది.

మూలాలు[మార్చు]

  1. "పుట:Aandhrapatrika-Padunokandava.pdf/117 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-05-25.[permanent dead link]
  2. https://ia802902.us.archive.org/32/items/saradaniketanamlibrarygunturbooksset1/Chamatkara%20Nidanamu_Guntupalli%20Gopalakrishna_1910_030%20P_Sarada%20Niketanam%20Guntur%202014.pdf[permanent dead link]