జీ.వీ.ఎల్. నరసింహారావు
Jump to navigation
Jump to search
జి.వి.ఎల్. నరసింహారావు | |||
పదవీ కాలం 2018 - 2 ఏప్రిల్ 2024 | |||
ముందు | ప్రమోద్ తివారీ | ||
---|---|---|---|
తరువాత | సంజయ్ సేథ్ | ||
నియోజకవర్గం | ఉత్తరప్రదేశ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1964 జులై 5 బల్లికురవ, ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | జి.వెంకటేశ్వర రావు, చౌడేశ్వరి | ||
జీవిత భాగస్వామి | మైధిలి రావు | ||
సంతానం | 2 | ||
నివాసం | వసంత్ కుంజ్, న్యూఢిల్లీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
గుంటుపల్లి వెంకట నరసింహరావు భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2018లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం[మార్చు]
జి.వి.ఎల్. నరసింహారావు భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. అతనికి ఎన్నికల సర్వేలు నిర్వహించడంలో, వ్యూహరచనలో ప్రావీణ్యం ఉంది. జి.వి.ఎల్ 2014లో లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ స్ట్రాటజికల్ టీంలో పని చేశాడు.[2] బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యాడు.[3] జి.వి.ఎల్. నరసింహారావు సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యుడిగా, జనవరి 2022లో పొగాకు బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు[మార్చు]
- ↑ Sakshi (12 March 2018). "రాజ్యసభ బరిలో జీవీఎల్". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
- ↑ The Pynr (2020). "GVL - Man with a nose for political trends" (in ఇంగ్లీష్). Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
- ↑ Andhra Jyothy (20 February 2020). "రాజ్యసభ బరిలో 2 రాష్ట్రాల బీజేపీ నేతలు!". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
- ↑ Eenadu (14 January 2022). "పొగాకు బోర్డు సభ్యుడిగా జీవీఎల్ నరసింహారావు నియామకం". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.