టర్నర్స్ చౌల్ట్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టర్నర్స్ చౌల్ట్రీ
సాధారణ సమాచారం
రకంబంగ్లా
చిరునామాజగదాంబ సెంటర్, విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్
భౌగోళికాంశాలు17°42′31″N 83°18′04″E / 17.708726°N 83.301116°E / 17.708726; 83.301116
నిర్మాణ ప్రారంభం1893
పూర్తి చేయబడినది1898
వ్యయం 43,000
యజమానిఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ

టర్నర్స్ చౌల్ట్రీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలోని, జగదాంబ సెంటర్‌లో ఉన్న ఒక బంగ్లా.[1]

చరిత్ర[మార్చు]

టర్నర్స్ చౌల్ట్రీ నిర్మాణం 1893లో ప్రారంభించబడింది. నిర్మాణ ఖర్చు మొత్తం 43వేల రూపాయలు కాగా, అందులో 10వేలు విజయనగరం మహారాజు పూసపాటి ఆనంద గజపతి రాజు చెల్లించాడు. మరో 10వేలు రాజు గొడే నారాయణ గజపతి రావు చెల్లించాడు. మిగతావి ప్రజలచే సేకరించబడింది.[2]

19వ శతాబ్దంలో రైల్వే స్టేషన్, కింగ్ జార్జ్ హాస్పిటల్ నిర్మాణంతో విశాఖపట్నం నగరం అభివృద్ధి చెందింది. దాంతో నగరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వచ్చారు. కాబట్టి బొబ్బిలి రాజా దివంగత విశాఖపట్నం మాజీ జిల్లా కలెక్టర్ హెచ్‌జి టర్నర్ మాజీ స్మారక చిహ్నంగా ప్రజలకు అవసరమైన భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు.[3]

మూలాలు[మార్చు]

  1. "about". The Hindu. 10 July 2016. Retrieved 29 August 2019.
  2. "Turner's Choultry: A colonial rest house". Times of India. 16 August 2016. Retrieved 30 August 2019.
  3. "Turner's Choultry begs for attention". Deccan Chronicle. 28 March 2019. Retrieved 31 August 2019.