దుప్పట్లో మిన్నాగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుప్పట్లో మిన్నాగు
దుప్పట్లో మిన్నాగు నవల ముఖచిత్రం
కృతికర్త: యండమూరి వీరేంద్రనాధ్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: నవభారత్ బుక్ హౌస్, కార్ల్ మార్క్స్ రోడ్, విజయవాడ
విడుదల: జనవరి 1992


కథనం[మార్చు]

ఇది కొన్ని ఉత్కంఠ కలిగించే కథల సమాహారంగా వెలువడిన నవల.

యండమూరి మాటల్లో ఈ నవల-

  • పాత్రల మధ్య సంఘర్షణ - చక్కని కథ - మంచి పతాక సన్నివేశం - వీటితో పాటు సాహిత్యంలో ఉత్కంఠత కూడా ముఖ్యమే.

ఇటీవల సాహిత్యంలో భిన్న భిన్న పరిణామాలు వస్తున్నాయి. మార్పు ఎప్పుడూ మంచిదే అలాంటి మార్పు కోసమే ఈ నవలా ప్రయోగం.