పి.వి.ఎన్.మాధవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి.వి.ఎన్.మాధవ్

ఎమ్మెల్సీ
పదవీ కాలం
2019 మార్చి 30 – 2025 మార్చి 29
నియోజకవర్గం పట్టభద్రుల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1973-08-10) 1973 ఆగస్టు 10 (వయసు 50)
మద్దిలపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు పీ.వీ. చలపతిరావు[1], రాధా
జీవిత భాగస్వామి మాధురి
నివాసం విశాఖపట్నం

పి.వి.ఎన్.మాధవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఉత్తరాంధ్ర పట్టభధ్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2 January 2023). "పీవీ చలపతిరావు కన్నుమూత". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
  2. Sakshi (22 March 2017). "టీడీపీకి ఎదురుదెబ్బ". Archived from the original on 23 June 2022. Retrieved 23 June 2022.
  3. Andhra Jyothy (18 March 2023). "డిపాజిట్‌ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి.. ట్విస్ట్ ఏంటంటే." Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.