బిరుదురాజు శేషాద్రి రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిరుదురాజు శేషాద్రి రాజు
బిరుదురాజు శేషాద్రి రాజు
జననం
జాతీయతభారతీయుడు
తల్లిదండ్రులుసుందరమ్మ, చెంగల్వ రాజు

బిరుదురాజు శేషాద్రి రాజు తెలుగు రచయిత.[1]

జీవిత విశేషాలు[మార్చు]

బిరుదురాజు శేషాద్రి రాజు నెల్లూరు జిల్లా వెంకటగిరి తాలూకా పిగిలాం లో 1860 జన్మించాడు. తల్లిదండ్రులు సుందరమ్మ, చెంగల్వరాజు.

రచనలు[మార్చు]

  • శ్రీ మదాంధ్ర కుమార సంభవం
  • చంపూ విరాటపర్వం
  • పుష్పబాణ విలాసం

ఇతర విషయాలు[మార్చు]

శేషాద్రి రాజు వెంకటగిరి జమీందారు రాజగోపాలకృష్ణ తమ్ముడు ముద్దుకృష్ణ యచెణద్ర ఆస్థాన కవి. రాజగోపాలకృష్ణ యాచేంద్ర ప్రీతికోసం పుష్పబాణ విలాసం ఆంధ్రీకరించాడు. చంపూ విరాటపర్వం, శ్రీ మదాంధ్ర కుమార సంభవం కావ్యం ముద్దుకృష్ణ యాచేంద్రకు అంకితం చేశాడు. తరువాత ఎక్కువ కాలం జీవించలేదు. రాజావారి పనిమీద గ్రామాంతరం వెళ్లివస్తూ మార్గ మధ్యలో హఠాత్తుగా అస్వస్తులై గుర్రం మీదనే తలవాల్చగా వెంట ఉన్న భటుడు రాజగృహం చేర్చాడని తెలిసింది. తన 37వ ఏట,1901 అక్టోబరు 5 వ తారీకు, విషూచి వ్యాధిసోకి, అకాల మరణం చెందినట్లు సూర్యాలోకం పత్రిక 10-10-1901 సంచిక విచారం ప్రకటించింది.

మరణం[మార్చు]

5-10-1901 .[2]

మూలాలు[మార్చు]

  1. "డి.ఎల్.ఐ లో పుష్పబాణ విలాపం పుస్తక ప్రతి".
  2. భల్లం, ఎస్.ఆర్. భట్టరాజుల చరిత్ర, సూర్యాలోకం పత్రిక 10-10-1901 సంచిక. ఎస్. ఆర్. భల్లం. (భల్లం సూర్య నారాయణ రాజు). p. 147.

3. వెంకటగిరి సంస్థాన చరిత్ర, సాహిత్యం, రచయిత: డాక్టర్ కాళిదాసు పురుషోత్తం,పుటలు: 280 to 284, సొసైటి ఫర్ సోషల్ చేంజ్, నెల్లూరు, 2014.