Coordinates: 16°17′20″N 80°15′46″E / 16.28889°N 80.26278°E / 16.28889; 80.26278

సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయం (పొన్నూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయం
సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయం is located in Andhra Pradesh
సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయం
సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లో ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :16°17′20″N 80°15′46″E / 16.28889°N 80.26278°E / 16.28889; 80.26278
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:గుంటూరు
ప్రదేశం:పొన్నూరు
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయం

సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయం గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామంలో ఈ దేవాలయం ఉంది.

ఆలయ చరిత్ర[మార్చు]

ఈ ఆలయాన్ని జగద్గురు జగన్నాధస్వామి వారి ఆధ్వర్యంలో 1938లో ఈ ఆలయ శంకుస్థాపన జరిగింది.నిర్మాణాలు కొనసాగి 1955లో స్వామివారిని ప్రతిష్ఠించారు.అప్పటినుంచి ఈ ప్రాంతానికి భక్తులు విరివిగా రావడం ప్రారంభించారు.1958లో ఇక్కడ దశావతారాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. దీనితో ఈ దేవాలయాలకు మరింత శోభ కలిగింది.[1]

ఆంజనేయస్వామి విగ్రహం[మార్చు]

ఈ ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంది.1962నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణం ఏడు సంవత్సరాల పాటు జరిగింది .1969 ఫిబ్రవరి నెలలో శ్రీఆంజనేయస్వామిని ప్రతిష్ఠించారు. ఈ ఆంజనేయస్వామి విగ్రహన్ని చిలకలూరి పేటకి దగ్గర్లోని యడ్లపాడులో చెక్కడం జరిగింది. ఈ విగ్రహం యొక్క ఎత్తు 20 అడుగులు.12 అడుగుల వెడల్పు ఉంటుంది.

శ్రీగరుత్మంతుని విగ్రహం[మార్చు]

ఈ ఆలయంలో శ్రీగరుత్మంతుని విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని గుళ్లపాలెంలో చెక్కించారు ఈ విగ్రహం యొక్క ఎత్తు 30 అడుగులు, వెడల్పు 15 అడుగులు. ఈ రెండు విగ్రహలు ఈ క్షేత్రానికి ఒక విధమయిన ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

ఉత్సవాలు[మార్చు]

రవాణా సౌకర్యం[మార్చు]

ఈ ఆలయానికి రవాణా సౌకర్యం ఉంది.గుంటూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మూలాలు[మార్చు]

  1. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి. 2004.