నెమురుగోమ్ముల యెతిరాజారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 139: పంక్తి 139:
ఈ చెన్నూర్ (పాత) [[పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం]] ప్రజలంటే ప్రాణం.
ఈ చెన్నూర్ (పాత) [[పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం]] ప్రజలంటే ప్రాణం.
==మూలాలు==
==మూలాలు==
http://wikimapia.org/1215407/Thorrur

*http://www.gloriousindia.com/unleashed/place.php?id=27716
--[[వాడుకరి:నోముల ప్రభాకర్ గౌడ్|నోముల ప్రభాకర్ గౌడ్]] ([[వాడుకరి చర్చ:నోముల ప్రభాకర్ గౌడ్|చర్చ]]) 11:45, 27 ఏప్రిల్ 2015 (UTC)
--[[వాడుకరి:నోముల ప్రభాకర్ గౌడ్|నోముల ప్రభాకర్ గౌడ్]] ([[వాడుకరి చర్చ:నోముల ప్రభాకర్ గౌడ్|చర్చ]]) 11:45, 27 ఏప్రిల్ 2015 (UTC)

03:38, 28 ఏప్రిల్ 2015 నాటి కూర్పు

నెమురుగోమ్ముల యెతిరాజారావు
దస్త్రం:యెతిరాజారావు.jpg
ఛాయాచిత్రపటం
మరణం2000
జాతీయతభారతీయుడు
వృత్తిpolitician
రాజకీయ పార్టీTDP

నెమురుగోమ్ముల యెతిరాజారావు

బాల్యం, కుటుంబం

స్వర్గీయ కీ.శే. శ్రీ నెమురుగోమ్ముల యెతిరాజారావు గారు(వడ్డేకొత్తపల్లి, కొడకండ్ల) చిన్న వయస్సు లోనే ఉద్యమాలతోనే వారి జీవితం ఆరంబమైయింది,1940 దశకం లోనే నిజాం రాజు కు జమీనుదార్ విసునూర్ దోర రాపాక రాంచంద్రా రెడ్డి, వారి కుటుంబం జానమ్మ,బాబు దొర(జగన్మెహన్ రెడ్డి), వారు ప్రజలని హింసలు పెడుతుంటె చలించి గ్రామాల్లో యువకులతో ఉద్యమాలను ఊరూర చేయించిన దైర్యవంతుడు యెతిరాజారావు గారు.


వ్యక్తిగత జీవితం

    ముందునుండి యెతిరాజారావు గారు. కాంగ్రేస్ పార్టీ కార్యకర్త,

ఆ పార్టీ తో విడిపోతు కలుస్తూతు 1984-85 వరకు సాగింది. 1957 లో స్వతంత్ర అభ్యర్ది గా పోటి చేసి కీ.శే. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు ఓడిపోయారు. SVK ప్రసాద్ రావు(ఆంద్ర) MLA గా గెలిచారు. యెతిరాజారావు గారు తిరిగి కాంగ్రేస్ పార్టీ లో చేరి 1959 లో సమితి అద్యక్షుడు గా ఎన్నికైయిండు.( ఆ రోజుల్లో ఆ పదవి కి మంచి విలువ ఉండేది). (పదవి కాలం 1959-1964) ఆ పదవి లో 3 ఏండ్లు(ముఖ్య అనుచరులు శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి 2 ఏండ్లు ఉన్నడు) ఉండి

రాజకీయ జీవితం

1962 లో స్వతంత్ర అభ్యర్ది గా పోటి చేసి నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్ది వెంకట్రాములు(వడ్డేకొత్తపల్లి) పై గెలిచారు. దాంతో కాంగ్రేస్ పార్టీ లో ఉండి స్వతంత్ర అభ్యర్ది గా పోటి చేసి నందుకు 6 ఏండ్లు కాంగ్రేస్ పార్టీ యెతిరాజారావూ ను బహిష్కిరింది. 1962 నుండి 1967 వరకు MLA గా పని చేసారు,1967 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ బహిష్కిరింది ఇంకా 1 సంవత్సర కాలం ఉంది టిక్కెట్ ఇవ్వలేం అన్నరు. యెతిరాజారావు గారికి, కాని మీరు సూచించిన వారికి ఇస్తామన్నరు. ముఖ్య అనుచరులు అప్పటికి శ్రీ ఇమ్మడి లక్ష్మయ్య గారు (నాంచారిమడూర్,తొర్రూర్) శ్రీ శ్రీరాం అప్పయ్య గారు(పెద్దవంగర, కొడకండ్ల). కాని ఉహించని విదంగా బార్య శ్రీమతి శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారికి(పెద్దింటి ఆడవారు,తెరచాటు ఉండేవారు) టిక్కెట్ ఇప్పించారు. యెతిరాజారావు గారు. నల్ల నర్సింహులు(కమ్యూనిస్ట్ పార్టీ)ను ఓడించి 1967-1972 వరకు MLA గా పని చేసారు శ్రీ నెమురుగోమ్ముల విమలాదేవి గారు. 1972 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ యెతిరాజారావు గారికి ఇవ్వలేదు శ్రీమతి శ్రీ ఇందిరాగాంది గారు.. ఆడవారు MLA విమలాదేవి గారు ఆంద్రప్రదేశ్ మొత్తం లో ఒక్కరే. విమలాదేవి గారికి కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ శ్రీమతి శ్రీ ఇందిరాగాంది. విమలాదేవి గారిని ఓడించి శ్రీ కుందూరు మదుసూదన్ రెడ్డి గారు గెలిచారు. మదుసూదన్ రెడ్డి గారు ఓ కరపత్రం తీసి విమలాదేవి గారి పై లేనిపోని ఆరోపనలు చేసి గెలిచారు అని యెతిరాజారావు గారు (శివశంకర్ లాయర్) హైకోర్టు వెళ్లారు. ఈ కేసు ను హైకోర్టు కొట్టేసింది. యెతిరాజారావు గారు ముఖ్య అనుచరులు అప్పటికి శ్రీ ఇమ్మడి లక్ష్మయ్య గారి (నాంచారిమడూర్,తొర్రూర్) ప్రోచ్చాహంతో సుప్రీంకోర్టు వెళ్లారు, సుప్రీంకోర్టు లోఅప్పిల్ వేశారు. 1975 లో సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి గారి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. అప్పటికి 1972 నుండి మదుసూదన్ రెడ్డి గారు MLA గా 2 సంవత్సరాల 6 నెలలు ఉన్నడు.1975 లో చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం మళ్లీ బై ఎన్నికలు వచ్చాయి. నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్ది గా ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు. అప్పటి నుండి 1975-1999 నెమురుగోమ్ముల యెతిరాజారావూ గారు.ఏకదాటి గా 6సార్లు MLA గా గెలిచారు. 2 సార్లు మంత్రి గా అయ్యారు.

1983-84 లో శ్రీ నందమూరి తారకరామారావు "చైయెత్తి జై కొట్టు తెలుగోడా" అంటూ 

తెలుగు వారిని ఆంద్రప్రదేశ్ మొత్తం లోఒక్క ఊపు ఊపారు తెలుగు దేశం పార్టీ స్దాపించి ముఖ్యమంత్రి అయ్యారు.అంతటి రామారావు గాలి లోకూడ చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం 84 లో దాట్ల తెలుగు దేశం పార్టీ అభ్యర్దిని, మన్నూర్(పూసల)వెంకటయ్య కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్దిని ఓడించి యెతిరాజారావూ గారు MLA గా కాంగ్రేస్ పార్టీ నుండి గెలిచారు. కొద్ది రోజులకె తెలుగు దేశం పార్టీ లో చేరారు. రోడ్లు,భవనాల శాఖ మంత్రిగా, దేవాదయ దర్మదయ శాఖ మంత్రి గా అయ్యారు.” చెన్నూర్ టైగర్” "రావు సాబ్ గారు" అని ప్రజలు పిలుచుకునే వారు.

శ్వాశత పనులు

                         యెతిరాజారావు గారు రాజకీయాల్లోకి వచ్చేనాటికి 

ఈ చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం మొత్తం లోఒక్క వరంగల్ - ఖమ్మం రోడ్డూ ఒక్కటే డాంబర్(తారు) రోడ్డూ మీగతావి అన్ని బండ్ల బాటలే ప్రతి గ్రామానికి మట్టిరోడ్లు మెటల్ రోడ్లు వేయించి, సుమారు 2000 కు పైగా మంచినీటి బోర్లు వేయించిండు, కావాలన్నవారికి పక్క ప్రభుత్వ ఇండ్లు ఇప్పీంచాడు. ఈ చెన్నూర్ (పాత) పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం ప్రజలంటే ప్రాణం.

మూలాలు

http://wikimapia.org/1215407/Thorrur

--నోముల ప్రభాకర్ గౌడ్ (చర్చ) 11:45, 27 ఏప్రిల్ 2015 (UTC)