అక్షరశిల్పులు (పుస్తకం)
స్వరూపం
(అక్షరశిల్పులు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
| అక్షరశిల్పులు | |
| "అక్షర శిల్పులు" పుస్తక ముఖచిత్రం | |
| కృతికర్త: | సయ్యద్ నశీర్ అహమ్మద్ |
|---|---|
| అంకితం: | డాక్టర్ ఉమర్ అలీషా (1885 - 1945) |
| దేశం: | భారత దేశము |
| భాష: | తెలుగు |
| విషయం: | ముస్లిం కవులు-రచయితల సంక్షిప్త పరిచయం |
| ప్రచురణ: | ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్,వినుకొండ. |
| విడుదల: | 2010 |
| పేజీలు: | 180 |
| ముఖపత్రాలంకరణ: | వజ్రగిరి జెస్టిస్, వినుకొండ |
| ముద్రణ: | శ్రీ జయదీప్తి గ్రాఫిక్స్,వినుకొండ |
| ప్రతులకు: | ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్, శివప్రసాద్ వీధి, కొత్తపేట, వినుకొండ-522 647, గుంటూరు జిల్లా. |
| సోల్ డిస్ట్రిబ్యూటర్స్: | తెలుగు బుక్ హౌస్, 3-3-862, కాచిగూడ ఎక్స్ రోడ్స్ ,హైదరాబాద్-500 027 |
అక్షరశిల్పులు ముస్లిం కవులు-రచయితల సంక్షిప్త పరిచయాలను తెలియజేసిన పుస్తకం. దీనిని రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్. ఈ పుస్తకంలో మొత్తం 333 కవులు, రచయితలు, అనువాదకుల వివరాలను పొందుపర్చారు. అటువంటి ముస్లిం ప్రముఖులలో తెలుగులో అష్టావదానము చేసిన అవధానులు, కవులు, గాయకులు, నాటక కర్తలు, కథకులు, మొదలగు వారున్నారు.
