అనుమానం పెనుభూతం
స్వరూపం
| అనుమానం పెనుభూతం (1967 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కె.యస్. గోపాలకృష్ణ |
|---|---|
| తారాగణం | శివాజీ గణేశన్, నాగయ్య, ఎస్.వి. రంగారావు, నగేష్, కె.ఆర్. విజయ, రమాప్రభ, యం.వి. రాజమ్మ |
| సంగీతం | కె.వి.మహదేవన్ , సూర్యం |
| నేపథ్య గానం | పి.సుశీల, ఎ. ఎం. రాజా, ఎల్. ఆర్. ఈశ్వరి |
| గీతరచన | అనిసెట్టి సుబ్బారావు, వై. ఆదిశేషారెడ్డి |
| నిర్మాణ సంస్థ | కె.సి. ఆర్. ఫిలింస్ |
| భాష | తెలుగు |
అనుమానం పెనుభూతం 1967, నవంబరు 2న విడుదలైన అనువాద తెలుగు చలనచిత్రం. కె.యస్. గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, నాగయ్య, ఎస్.వి. రంగారావు, నగేష్, కె.ఆర్. విజయ, రమాప్రభ, యం.వి. రాజమ్మ తదితరలు నటించగా, కె.వి.మహదేవన్, సూర్యం సంగీతం అందించారు.
నటవర్గం
[మార్చు]- శివాజీ గణేశన్
- నాగయ్య
- ఎస్.వి. రంగారావు
- నగేష్
- కె.ఆర్. విజయ
- రమాప్రభ
- యం.వి. రాజమ్మ
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.యస్. గోపాలకృష్ణ
- సంగీతం: కె.వి.మహదేవన్, సూర్యం
- నిర్మాణ సంస్థ: కె.సి. ఆర్. ఫిలింస్
- పాటలు: అనిశెట్టి సుబ్బారావు, వై.ఆదిశేషారెడ్డి
- నేపధ్య గాయకులు: పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి, ఎ.ఎం.రాజా
- విడుదల:02:11:1967.
పాటలు
[మార్చు]- ఎవరా ద్రోహి ఇది కుట్ర అనుమానించుట సరికాదు - ఎ. ఎం. రాజా - రచన: అనిసెట్టి సుబ్బారావు
- ఏలనే ఇంతావేశం ఇదియేలా వింతమోహం - పి.సుశీల, ఎ. ఎం.రాజా - రచన: అనిసెట్టి
- తోడు నీడా ఎవరో హో కోరి వలచిన వనితాయే - ఎ. ఎం. రాజా, పి.సుశీల - రచన: అనిసెట్టి
- రావా రా రావా నా మనసులోన వెలిసేవులే - పి.సుశీల, ఎ. ఎం. రాజా - రచన: అనిసెట్టి
- లిల్లీ లల్లీ జిమ్మి జక్కీ లూసీ రోసీ రాణి - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వై. ఆదిశేషారెడ్డి